Congress

కాంగ్రెస్ కార్యకర్తలతో కిక్కిరిసిన రామ్లీలా మైదానం

ఢిల్లీ రామ్ లీలా మైదానానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. రాహుల్ రాక

Read More

ధరల పెరుగుదలకు వ్య తిరేకంగా కాంగ్రెస్ మెగా ర్యాలీ

ఇవాళ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి మెహంగై పర్ హల్లా బోల్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తర్వ

Read More

సమైక్యతా ఉత్సవాలంటూ చరిత్రను వక్రీకరిస్తున్నరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో అప్పటి సీఎంలను నిలదీసిన కేసీఆర్.. నిన్న మొన్నటి వరకు దాని ఊసే ఎ

Read More

కాంగ్రెస్ను ఓడించే శక్తి అక్కడ మోడీకి లేదు..ఇక్కడి కేడీకి లేదు

మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించే శక్తి కేంద్రంలోని మోడీకి లేదు..రాష్ట్రంలోని కేడీకి లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  హైదరాబాద్ అభివృద్ధి చ

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : మునుగోడులో క్యాండిడేట్‌‌‌‌ ఎవరైనా కాంగ్రెస్‌‌‌‌ విజయానికి కార్యకర్

Read More

ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ హరీశ్ రాజీనామా చేయాలె

ఇబ్రహీంపట్నం ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని టీపీసీసీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. ‘‘పోర్చుగల్‌లో

Read More

రాహుల్ గాంధీ వెంట నడవనున్న తెలంగాణ నేతలు

సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నకాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు పాల్గొననున్నారు. బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, కేతురి వెంకటే

Read More

ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం

సంగారెడ్డి: ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లాలోని సదాశివ పేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్ర

Read More

గురుకులం ముందు కాంగ్రెస్ నేతల ఆందోళన

వికారాబాద్ జిల్లా: కుల్కచర్లలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకులం ముందు కాంగ్రెస్ నేతలు, స్థానికులు ఆందోళనకు దిగారు.

Read More

సోనియా గాంధీకి మాతృవియోగం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్

Read More

మునుగోడు అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్ చేస్తుంది

మునుగోడు అభ్యర్థి విషయంలో పీసీసీ ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్ చేస్తుందని స్పష్టం

Read More

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

సత్తుపల్లి, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సత్తుపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి తెలిపారు. స

Read More

రాహుల్ పాలిటిక్స్ కు పనికిరాడు

ఒక్కొక్కరుగా బయటికొస్తరు పార్టీని చక్కదిద్దే టైమ్​నాయకత్వానికి లేదు త్వరలో కొత్త పార్టీ : ఆజాద్ న్యూఢిల్లీ : రోగంతో బాధపడుతున్న కాంగ్రెస్​ పార్టీ

Read More