V6 News

Congress

పిచ్చోళ్ల వ్యాఖ్యలపై స్పందించాల్సిన పనిలేదు

దీదీ కామెంట్స్ పై అదిర్ రంజన్ కౌంటర్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. బీజేపీ ఏజెంట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ

Read More

టీఆర్​ఎస్​ టికెట్​ ఇవ్వకున్నా పోటీలో ఉంటా 

నేలకొండపల్లి, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్​ ఢిల్లీ లీడర్లు తనతో టచ్ లోనే ఉన్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రస్తుతం తాను గులా

Read More

ఉత్తరాఖండ్​లో సీఎం, మాజీ సీఎం ఓటమి

దామి, రావత్​లకు పరాజయం డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసకుంది. ఆ రాష్ట్ర సీఎం, ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతల్ని మ

Read More

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్దూనే కారణమని ఆ పార్టీఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సిద్దూని మ

Read More

ఉత్తరాఖండ్లో సీఎం అభ్యర్థుల ఓటమి

డెహ్రాడూన్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో వ

Read More

పంజాబ్ ప్రజలు అద్బుతం సృష్టించారు

ఆమ్ ఆద్మీ పార్టీ కాదు.. ఓ విప్లవమని అన్నారు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్

Read More

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికల్లో గెలుపొందిన వారందరికీ

Read More

గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

టూరిస్ట్ స్టేట్ గోవాలో బీజేపీ సత్తా చాటుతోంది. కమలం పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా కనిపిస్తోంది. తొలి రౌండ్ నుంచి బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది.రాష

Read More

ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు

ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఎన్నికలు ఏవైనా విజయం మాత్రం బీజేపీదే అన్నట్టుగా మారిపోయింది. అందుకే అసెంబ్ల

Read More

పంజాబ్ను ఊడ్చేసిన ఆప్

పంజాబ్‌లో అద్భుతం జరిగింది. చీపురు పార్టీ ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది.ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ప్రక

Read More

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్​ ఇయ్యాల్నే

కౌంటింగ్​కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ  న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట

Read More

కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతుండు

సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మల్కాజ్ గిరిలో పార్టీ డిజిటల్ మెంబర్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో కేవలం 80వ

Read More