Congress
ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ధ్యేయం
అచ్చంపేట/మిడ్జిల్/అయిజ, వెలుగు: దేశ ప్రజలపై తీవ్రమైన పన్నుల భారాన్ని మోపుతన్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంత
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
జగిత్యాల, వెలుగు: కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం
Read Moreప్రచార ఆర్భాటాలకే టీఆర్ఎస్ ప్రాధాన్యం
టీఆర్ఎస్ పాలనలో అర్హులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అర్హులకు పెన్షన్లు ఇవ్వకుండా 44 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం
Read Moreవచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే..
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎ
Read Moreప్యానెల్ స్పీకర్లుగా నలుగురు ఎమ్మెల్యేల నియామకం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ తొలిరోజు ఆరు నిమిషాల్లోనే ముగిసింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే.. కరోనా టైమ్ లో ఫిజికల్ డిస్టెన్స్
Read Moreరాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు
టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్
Read Moreరాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తుండగా రేవంత్ రెడ్డి సాంగ్
నల్గొండ జిల్లా నాంపల్లిలో బీజేపీ - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల కార్య
Read Moreగుజరాత్పై రాహుల్ గాంధీ హామీల వర్షం
అహ్మదాబాద్: గుజరాత్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ. 1000 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ రూ. 500కే అందిస్తామని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ
Read Moreఅక్టోబర్ 24న తెలంగాణలోకి జూడో యాత్ర
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, వారి మధ్య వైషమ్యాలను బీజేపీ రెచ్చగొడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి, మీడియా కమిటీ చైర్మన్ పవన్
Read Moreరాహుల్ గాంధీతో నితీష్ కుమార్ భేటీ
బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల ఐక్యతపై చర్చించినట్లు తె
Read Moreఏడాది పాటు తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తాం
74 ఏళ్ల తర్వాత జాతీయ జెండా ఎగురవేయబోతున్నాం ఈనెల 17న పెరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పెరేడ్ ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తాం అందరూ
Read Moreఎంపీ ఉత్తమ్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్త
Read Moreప్రజలే నా పార్టీ పేరు, జెండా నిర్ణయిస్తారు
గులాం నబీ ఆజాద్ కొత్త పొలిటికల్ జర్నీ ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ లోని సైనిక్ ఫామ్స్ లో ర్యాలీ నిర్వహించారు. ఇందులో భారీగా ఆయన మద్దతుదారులు, ప్ర
Read More












