Congress
కేసీఆర్ రూ. 65 లక్షల జీతం, కారు తీసుకుని ఫామ్హౌజ్లో పడుకుండు : రేవంత్ రెడ్డి
ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత కేసీఆర్ కు లేదన్నారు సీఎం రేవంత్. 16 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా 60 లక్షల జీతం తీసుకుని
Read Moreపదేళ్లు మాదే అధికారం.. ఫామ్హౌజ్లోనే కేసీఆర్ చరిత్ర పరిసమాప్తం: రేవంత్
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణలో పదేళ్లు తామే అధికా
Read Moreపవన్ వ్యాఖ్యలు సరికాదు : అద్దంకి దయాకర్
దేశం విడిచి వెళ్లాలనడం ఏంది? ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్ ఫైర్ అంబేద్కర్ను అమిత్ షా అవమానించినపుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీత మహబూ
Read Moreఅది ఎన్డీయే రిపోర్ట్ .. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై ఇప్పించాయి: హరీశ్రావు
సీబీఐ, ఈడీలాగా ఎన్డీఎస్ఏను కేంద్రం వాడుకుంటున్నది కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు రిపోర్ట్లో ఎక్కడా చెప్పలేదు ఎన్డీఎస్ఏ పేరుతో మంత్రి ఉత
Read MoreNDSA..NDA జేబు సంస్థ..ఈడీ, ఐటీని వాడినట్లే వాడుతున్నరు
ఎన్డీఎస్ ఏ ఎన్డీయే జేబుసంస్థగా మారిందనిఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ , బీజేపీ కుమ్మక్కై ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ ఇచ్చారని ఫైర్ అయ్యారు
Read Moreరుణమాఫీపై ఏ బాయికాడ మాట్లాడుదాం.. కేసీఆర్కు జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్: ‘కేసీఆర్పదేండ్లలో 20 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. రేవంత్రెడ్డి సర్కార్ఏడాదిలోనే 22 వేల కోట్లను మాఫీ చేసింది.. పదే
Read Moreడీపీఆర్లో ఒకటి చెప్పి.. మరో చోట బ్యారేజీలు కట్టారు..కేసీఆర్ ఏది చెబితే అదే చేశారు: ఉత్తమ్
మేడిగడ్డ లొకేషనే పెద్ద మిస్టేక్ అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన
Read Moreకాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద నిర్లక్ష్యమైన ప్రాజెక్ట్.. కేసీఆర్ చేసిన పనికి ఇతర దేశాల్లో అయితే ఊరుకోరు
తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే అతి పెద్ద తప్పని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ రిపోర్ట్ పై పవ
Read Moreపహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..
పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఉభయ సభలలో ఉగ్రదాడిపై ప్రత్యేక స
Read Moreపంచాయతీ వర్కర్లకు హాఫ్డే వర్క్
ఎండల తీవ్రత నేపథ్యంలో పీఆర్ శాఖ నిర్ణయం హైదరాబాద్, వెలుగు: పంచాయతీ వర్కర్లకు పంచాయతీరాజ్ శాఖ హాఫ్డే పనిచేసే అవకాశం కల్పించింది. ఎండల తీవ్రత ద
Read Moreఅంగన్వాడీల్లో పిల్లల సంఖ్య మరింత పెంచాలి: మంత్రి సీతక్క
ఇపుడున్న సంఖ్య కన్నా 30 శాతం పెరగాలి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరగాలని, అందుకు టీచర్లు, ఆయాలు
Read Moreప్రభుత్వ సంస్థలను కాపాడేది కాంగ్రెసే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
ముషీరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థలను ఎప్పుడైనా కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన
Read Moreవారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త.. అందరినీ కలుపుకొని టీమ్ వర్క్తో పనిచేస్త: కొత్త సీఎస్ రామకృష్ణారావు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషిచేస్త ప్రభుత్వ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్త ‘వెలుగు’ ఇంటర్వ్యూలో వెల్లడ
Read More












