Congress
బీసీ బిల్లుకు కేంద్రమే అడ్డంకి: టీ పీసీసీ చీఫ్ మహేశ్
రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పోరాడుతున్నది: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ న్యాయమైన డిమాండ్కోసం అధిక
Read Moreతెలంగాణలో బీసీ బంద్ ప్రశాంతం..42శాతం కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు
42% కోటాకు చట్టబద్ధత కోసం కదంతొక్కిన బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతోరాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మద్దతుగా కదిలివచ్చిన ప
Read Moreబీసీ జేఏసీ బంద్: నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత.. కార్ల షోరూం అద్దాలు ధ్వంసం చేసిన బీజేపీ కార్యకర్తలు..
బీసీ 42శాతం రిజర్వేషన్లకోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ ప్రశాంతంగా సాగుతోంది.శనివారం ( అక్టోబర్18) హైదరాబాద్నగరంతో
Read Moreఅకౌంట్లో రూ. 400 కోట్ల దీపావళి బోనస్.. సింగరేణి కార్మికులకు మంత్రి వివేక్ వెంకటస్వామి విషెస్
రాష్ట్ర ప్రజలందరికీ, సింగరేణి కార్మికులకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో దీపావళి వేడుకలు
Read Moreబీసీ కోటాపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తాం.. అంబర్ పేటలో పీసీసీ చీఫ్ బైక్ ర్యాలీ
తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ బస్
Read Moreబీసీ బంద్ లో కవిత కొడుకు..రోడ్డుపై ప్లకార్డుతో నిరసన
బీసీల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. దాదాపు 100 మందితో మానవహార
Read Moreపారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల నియామకం : ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్
వర్ధన్నపేట, వెలుగు: డీసీసీ అధ్యక్షుల నియామకం పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా డీసీ
Read Moreదేశం మొత్తం కాంగ్రెస్ వైపే చూస్తున్నది : పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి
శాంతినగర్ / అయిజ, వెలుగు : దేశంలోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్ల
Read Moreదొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ : తిరునల్వేలి ఎంపీ రాబర్ట్ బ్రోస్
ఆమనగల్లు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఎంపీ రాబర్ట్ బ్రోస్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో రంగారెడ్డి జిల్లా
Read Moreచెన్నూరులో మంత్రి వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్..అభివృద్ధి పనులు పరిశీలన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సుప్రీం కోర్టు రిజర్వేషన్ లను ఆప
Read Moreబీసీ కోటా కోసం తెలంగాణ బంద్...డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు.. మూతపడ్డ వ్యాపారాలు, విద్యాసంస్థలు
స్థానిక ఎన్నికలక్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్,బీజ
Read Moreపార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు జిల్లా కమిటీలతో కాంగ్రెస్కు మరింత బలం జూబ్లీహిల్స్లో&nb
Read Moreహరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి సీతక్క
మాజీ మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా గురువారం ( అక్టోబర్ 16 ) జరిగిన క్యాబిన
Read More












