
Congress
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక BRS కుట్ర: బండ్రు శోభారాణి
వికారాబాద్: రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్స్, స్కూళ్లలో జరుగుతోన్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక బీఆర్ఎస్ నాయకుల కుట్ర దాగి ఉందని రాష్ట్ర మహిళా కార్పొ
Read Moreమహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. శివసేనకు గుండె పగిలే వార్త చెప్పిన బీజేపీ లీడర్..!
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి కేబినెట్ 2024, డిసెంబర్ 14 నాటికి వ
Read Moreమూడేళ్లలో తెలంగాణలో 64 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గత మూడేండ్లలో 64,083 డ్రైవింగ్లైసెన్స్లను ఆర్టీఏ అధికారులు రద్దుచేశారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 వర
Read Moreరాహుల్ వర్సెస్ కల్యాణ్.. మరోసారి ఇండియా కూటమిలో భిన్న స్వరాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. బిలియనీర్ గౌతమ్ అదానీ లంచం ఆరోపణలపై చర్చకు పట్టబడుతూ ప్రతి రోజు ఉభయ సభలు ప్రార
Read Moreనిజామాబాద్ లో ఆకాశరామన్న ఫ్లెక్సీల కలకలం..
నిజామాబాద్ లో ఆకాశరామన్న ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అంటూ నిజామాబాద్ లోని ప్రధాన కూడళ్లలోని ఫ్లెక్సీలు వెలిసాయి. నిజామాబాద్ జి
Read Moreవచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వాడాలి.. మహారాష్ట్రలో మరో గ్రామం తీర్మానం
పుణె: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల కొలెవాడి గ్రామసభ.. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని తీర్మానించింది. దీంతో మహారా
Read Moreఇటు అభివృద్ధి.. అటు ఉపాధి: ఎకో టూరిజంపై సర్కార్ ఫోకస్
పాలసీ రెడీ చేసిన రాష్ట్ర సర్కార్ 17 సర్క్యూట్ల పరిధిలో 64 ఎకో టూరిజం స్పాట్ల అభివృద్ధి మంత్రి సురేఖ నేతృత్వంలోని కన్సల్టేటివ్ కమిటీ ఆమోద
Read Moreశీతాకాల విడిదికి రాష్ట్రపతి.. డిసెంబర్ 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లో బస
ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ రివ్యూ హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రాను
Read Moreతాండూరు ట్రైబల్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
కిచిడీ తిన్న విద్యార్థులకువాంతులు, విరేచనాలు 15 మందికి అస్వస్థత..ప్రభుత్వ దవాఖానలో చికిత్స 14 మంది డిశ్చార్జ్.. మరొకరికి కొనసాగుతున్న ట్రీట్మ
Read Moreగెట్టు పంచాది.. గొడ్డలితో పాలోళ్లపై దాడి
నలుగురికి తీవ్ర గాయాలు.. ఒకరి కండిషన్ సీరియస్ దాడిచేసిన వ్యక్తులు పరార్.. గాలిస్తున్న పోలీసులు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో ఘటన
Read Moreస్టాక్ మార్కెట్లో కోటి నష్టం.. ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
నలుగురి పరిస్థితి విషమం.. మంచిర్యాల జిల్లాలో ఘటన శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు నష్టపోయినట్లు సమాచారం. గ్రామంలో చాలా మం
Read Moreఅదానీ ముడుపులపై ఎంపీల ఆందోళన
జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ ‘మోదీ– అదానీ’ బొమ్మలున్న సంచులతో పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన రాహుల్తో
Read Moreఊరికో రెవెన్యూ ఆఫీసర్.. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి చాన్స్ పాత వీఆర్వోలకు కొత్త జాబ్ చార్ట్.. 18 రకాలకుపైగా డ్యూటీలు 12 వేలకుపైగా రెవెన్యూ అధికారుల నియమాకానికి
Read More