Congress

అలాంటి సన్నాసులను పట్టించుకోను: సీఎం రేవంత్

అలాంటి సన్నాసులను పట్టించుకోను..  ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం: సీఎం రేవంత్​ 2029లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తం అచ్చంపేట న

Read More

హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకునేందుకు బారులు తీరిన యువత

హైడ్రా.. ఏడాది కాలంగా హైదరాబాద్ లో ఆక్రమణదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ కూల్చివేతలతో తరచూ వార్తల్లో నిలుస్తూ జనం

Read More

లింగమ్మ ఏం సంగతి..?.. సీతక్కను అడగండి.. మీకు ఇండ్లు ఈ సారే ఇస్తడు: రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ మండలం మాచారం గ్రామంలో  ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సోలార్ పంపు సెట

Read More

ప్రజాస్వామ్య గొంతు నొక్కేస్తున్న మోడీ సర్కార్: చాడ వెంకటరెడ్డి

ఎల్కతుర్తి, వెలుగు: ప్రజాస్వామ్య గొంతును కేంద్రం నొక్కేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు.  కార్పొరేట్ కంపెనీల

Read More

వరంగల్‎లో కార్పొరేటర్‍ నరేందర్‍ అరెస్ట్‎పై హైడ్రామా..!

వరంగల్‍/కరీమాబాద్‍, వెలుగు: వరంగల్‍ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్‍ కార్పొరేటర్‍‎పై అట్రాసిటీ కేసు నమోదు ఉమ్మడి

Read More

బీసీలకు రిజర్వేషన్లు పెంచే వరకు స్థానిక ఎన్నికలు పెట్టొద్దు: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాళ్లు విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించే ధైర్యం ఉందా అన

Read More

కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి: బండి సంజయ్

కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై  రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. కేంద్రం, రాష్ట్రం కలిసి పని

Read More

ఎంపీ వంశీకృష్ణకు జరిగిన అవమానంపై... ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

అధికారుల తీరుపై దళిత సంఘాల నేతల ఆగ్రహం బషీర్‌బాగ్‌, వెలుగు : సరస్వతి పుష్కరాల నేపథ్యంలో ఆఫీసర్లు ప్రొటోకాల్‌ పాటించకుండా పెద్దప

Read More

పాక్పై దౌత్య యుద్ధానికి 7 కమిటీలు.. ఓ కమిటీకి చైర్మన్గా శశిథరూర్.. మరో కమిటీలో సభ్యుడిగా ఒవైసీ

అఖిలపక్ష ఎంపీల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం  అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో పది రోజుల పాటు టూర్  పాక్ తీరును ఎండగట్టి.. ఆపరేషన

Read More

ప్రభుత్వ శాఖల భూ తగాదాలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

చిలప్ చెడ్/కౌడిపల్లి, వెలుగు: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, ఫారెస్ట్, - రెవెన్యూ, ఎండోమెంట్  భూములకు సంబంధించి వివాదాలు ఉన్న మ

Read More

అన్నదాతలపై.. హమాలీ భారం... క్వింటాల్​కు రూ.55 చొప్పన చెల్లిస్తున్న రైతులు

ఈ సీజన్​లో 70.13 లక్షల టన్నుల సేకరణ టార్గెట్ రాష్ట్రవ్యాప్తంగా రైతులపై రూ.385.71 కోట్ల భారం 2017 నుంచి హమాలీ చార్జీలపై చేతులెత్తేసిన సర్కారు

Read More

వాళ్లను నెల రోజులు బార్డర్లో డ్యూటీ చేయించాలి : ఎంపీ రఘునందన్ రావు

యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు.  హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాల

Read More

వాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద

పహల్గామ్ ఘటన(  ఏప్రిల్ 22)  మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద .హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆమె.. మతం

Read More