Congress

ఇక మూడు రాష్ట్రాల్లో గెలిస్తే.. కాంగ్రెస్ పని ఖతం

మెదక్ ఎంపీ రఘునందన్ రావు  మెదక్, వెలుగు: ప్రధాని మోదీ కలలుగన్న కాంగ్రెస్ ముక్త్ భారత్  కల సాకారానికి.. ఇక మూడడుగుల దూరమే ఉందని మెదక్

Read More

రేషన్​కార్డుల లొల్లి మళ్లీ మొదటికి..దరఖాస్తుదారుల్లో గందరగోళం

మీ సేవా కేంద్రాల్లో మార్పులు, చేర్పులే.. మాన్యువల్​గానే కొత్త దరఖాస్తుల స్వీకరణ  వార్డు సభలు ఎప్పుడో చెప్పని బల్దియా   హైదరాబాద్

Read More

ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం..మోదీ యూఎస్ టూర్ తర్వాతే!

నేటి నుంచి 13వ తేదీ వరకు ప్రధాని విదేశీ పర్యటన 13 తర్వాతే ప్రమాణం ఉండే అవకాశం బీజేపీ వర్గాల వెల్లడి.. సీఎంను తేల్చేందుకు హైలెవల్ ​మీటింగ్స్​

Read More

సమ్మె నోటీసిచ్చినా జవాబు లేదు చర్చలకు పిలవకుంటే సమ్మెబాట తప్పదు: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్

ముషీరాబాద్, వెలుగు: ఎంతో ఆశతో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు కోసం ఎదురుచూస్తున్నారని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ పేర్కొంది. వెంటనే ప్రభుత్వంలో ఆర్టీసీ

Read More

నార్సింగి హైవేపై ఆకట్టుకుంటున్న పైసల ఫౌంటేన్​

నార్సింగి హైవేపై హెచ్​ఎండీఏ అధికారులు  పైసల ఫౌంటైన్​ ఏర్పాటు చేశారు.   నాణేలు, చేతులతో కూడిన ఫౌంటెన్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.  196

Read More

స్కూళ్లన్నీ చెత్త చెత్త... స్కావెంజర్లు లేక సిటీలో తిప్పలు

మినరల్స్ ఫండ్స్​నుంచి తీసుకోవాలని ఆదేశాలు   అందులో ఒక్క రూపాయీ లేదు 7 నెలలుగా ఇదే పరిస్థితి  కొన్ని చోట్ల సొంతంగా చెల్లిస్తున్

Read More

అన్ని పార్టీలదీ బీసీ నినాదమే .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్​

కులగణన, వర్గీకరణ, పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్ కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్.. భవిష్యత్తులో బీసీ అభ్యర్థే సీఎం అంటూ బీజేపీ..

Read More

ఒకే దేశం ఒకే ఎలక్షన్​ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ: సీఎం రేవంత్

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు కుటుంబ నియంత్రణ, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు శిక్షిస్తరా? జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: మంత్రి సీతక్క

ములుగు జిల్లా గోవిందరావుపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రె

Read More

హయత్ నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలు..

హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా రంగంలోకి దిగిన హైడ్రా దూకుడు పెంచింది..  హైదరాబాద్ లోని హయత్ నగర్ లో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా..

Read More

48 గంటలు కాదు.. 48 రోజులైనా వరి బోనస్ పడుతలేదు: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.  వరి బోనస్ కాదు..బోగస్ అని..ఇంకా 400 కోట్ల పెండింగ్ లో ఉన్నాయన్నారు. 48 గం

Read More

దక్షిణాది ఏకం కావాలి.. రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి..

కేరళలోని తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్టాలపై

Read More

మమతా జీ కాసుకో.. నెక్ట్స్ టార్గెట్ బెంగాలే: సువేందు అధికారి వార్నింగ్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. 26 ఏళ్లు సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు దేశ రాజధానిలో కాషాయ జెండా పాతింద

Read More