Congress

అక్రమంగా నిర్మిస్తున్నా..బనకచర్లపై బీజేపీ, కాంగ్రెస్ నోరెత్తడంలేదు: హరీష్ రావు

రాత్రికి రాత్రే ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటేఏం చేస్తున్నరు? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని మండిపాటు దుబ్బాక, వెలుగు: గోదావరి నదిపై ఏపీ అక్రమం

Read More

నీ బిడ్డ చెప్పిన కొరివి దెయ్యాల పంచాయతీ తేల్చు: కేసీఆర్‎పై CM రేవంత్ ఫైర్

యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎం రేవంత్ యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిం

Read More

దెయ్యాలు, కొరివి దెయ్యాలను తరిమికొట్టాలి: కవిత వ్యాఖ్యలపై స్పందించిన CM రేవంత్

యాదాద్రి భువనగిరి: కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయంటూ ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పంది

Read More

ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి: ఎవరు అడ్డుపడ్డా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా

Read More

500 మంది జనాభా... 3 కిలోమీటర్ల దూరం ఉంటేనే కొత్త పంచాయితీ..

కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున

Read More

నీళ్ల దోపిడీకి స్కెచ్ వేసిన ఏపీ.. బనకచర్లపై నోరెత్తని బీజేపీ..

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి–బనకచర్ల (

Read More

బాధ్యతగా మొక్కలు నాటాలి : వినయ్ రెడ్డి

ఆర్మూర్​ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్ రెడ్డి ​ఆర్మూర్, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షిద్దామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక

Read More

హంగామా పాలిటిక్స్ కాదు.. వాస్తవ రాజకీయాలు కావాలి

ప్రతి భారతీయుడి అభివృద్ధికి తోడ్పడే ఎకానమీ కావాలి: రాహుల్​ గాంధీ బిహార్ సర్కారుకు నిరుద్యోగం, వలసలే గుర్తింపని విమర్శలు  న్యూఢిల్లీ: &n

Read More

ట్రంప్ మాగా క్యాప్‌‌‌‌పై 'నరేందర్ సరెండర్'..మోదీపై మీమ్‌‌‌‌తో కాంగ్రెస్ సెటైర్

న్యూఢిల్లీ:'నరేందర్ సరెండర్' పేరుతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ తన విమర్శలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే గురువారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫేమస్

Read More

ఫ్లైఓవర్​ కు భూసేకరణ చెయ్యండి.. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు

పద్మారావునగర్, వెలుగు: రసూల్​పుర ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబ

Read More

40% వైకల్యం ఉన్నా పరికరాలు... గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో

ప్రస్తుతమున్న 80% నుంచి 40 శాతానికి తగ్గింపు  దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు  అర్బన్‌‌‌‌లో 2 లక్షలు, రూరల్&zwnj

Read More

ఏపీ జల దోపిడీపై బీజేపీ సైలెన్స్!.. పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకుపోతున్నా నో రెస్పాన్స్

బనకచర్ల, రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని రాష్ట్ర నేతలు ఇద్దరు

Read More

ఉద్యోగులకు రెండు డీఏలు.. ఒకటి వెంటనే.. మరొకటి ఆరు నెలల్లో చెల్లింపు

రాష్ట్ర కేబినెట్​ భేటీలో నిర్ణయాలు ఎంప్లాయీస్​ ఆరోగ్య భద్రతకు సీఎస్​ అధ్యక్షతన ట్రస్ట్  ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెలా రూ.700 కోట్లు చెల

Read More