Congress
మంత్రి సబిత కాన్వాయ్ ను అడ్డుకున్న కాంగ్రెస్ నేత చిక్కుళ్ల శివప్రసాద్
తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తప్పడం లేదు. బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ ఎంఐఎం కౌన్సిలర్లు అడ్డుకోగా... సరూర్ నగర్ డివిజన్ లో వార్డు కార్యాలయాన్
Read Moreచర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీపీసీసీ రేవంత్రెడ
Read Moreకానిస్టేబుల్ ను ట్రక్కుతో తొక్కించి చంపిన ఇసుక మాఫియా
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకోవడమే ఆ కానిస్టేబుల్ పాపమైంది. ఇసుక తరలిస్తున్న వ్యక్తి తమను అడ్డుకుంటున్నారన్న కోపంతో ట్రాక్టర్ని ఏకంగా కానిస
Read Moreమూడో రోజు ఐటీ సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డితో ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారుల సోదాలు మూడో రోజూ(జూన్ 16) ఉదయం 6 గంటల నుంచి కొనసా
Read Moreకేసీఆర్, కేటీఆర్..ఉద్యోగాలు ఊడగొట్టాలె: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘‘తొమ్మిదేండ్లు అవుతున్నా కేసీఆర్ సర్కార్ కొలువుల భర్తీ చేపట్టలేదు. ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నడు. క
Read More25న తెలంగాణలో నడ్డా పర్యటన
న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 25న తెలంగాణ పర్యటనకు రానున్నా రని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ వెల్లడి
Read MoreOMG : వందే భారత్ లో వాటర్ లీక్.. డబ్బాలతో ఎత్తిపోస్తున్న సిబ్బంది
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను అందుబాటులోకి తీసుకువచ్చినప్పట్నుంచి దానికి సంబంధించిన ఏదో ఒక వార్త వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న రైళ్లో ప్లాస్
Read Moreబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తరుణ్ చుగ్ క్లారిటీ
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులంతా కీలక బాధ్యతల్లో ఉంటారని బీజేపీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగు
Read Moreభోపాల్ పాలిటిక్స్ .. 400 కార్లు.. 300 కిలోమీటర్లు ర్యాలీగా వెలితే..
మధ్యప్రదేశ్లో 300 కిలో మీటర్ల దూరాన్ని 400 కార్ల కాన్వాయ్తో చేరుకున్నాడో రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చేరికను ఘనంగా చాటుకోవాలని నిశ్చయించుకున్
Read Moreసీఎం, మంత్రుల ఆస్తులే పెరిగినయ్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్గొండ అర్భన్, వెలుగు : మంత్రి జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్గుత్తా సుఖేందర్రెడ్డితో నల్లగొండ జిల్లాకు ఎలా
Read Moreఅవినీతికి పాల్పడిన వారెవ్వరినీ వదలం: సంజయ్
అధికారంలోకి వచ్చినంక వారి లెక్కలు తీస్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు సీఎం యత్నిస్తున్నరు బీఆర్ఎస్ కు డిపాజిట్లు రాని సీట్లలో
Read Moreపరువు నష్టం కేసులో రాహుల్, సిద్ధరామయ్య, డీకేకు సమన్లు
కాంగ్రెస్ కీలక నేతలకు మరో షాక్ తలిగింది. బీజేపీ వేసిన పరువు నష్టం దావా కేసులో బుధవారం (జూన్ 14న) కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ అయ్యాయ
Read Moreబాధిత కుటుంబాలకు వివేక్ వెంకటస్వామి పరామర్శ
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో బాధిత కుటుంబాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు
Read More













