Corona situation

భారత్‌‌కు రూ.135 కోట్ల సాయం ప్రకటించిన గూగుల్

దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో భారత్‌‌కు గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఇండియాకు అవసరమైన సాయం అందిస్తామని గూగుల్ సీఈవో సుం

Read More

భారత్‌‌ భయపడొద్దు.. మీకు అండగా మేమున్నాం: ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్: భారత్‌‌లో కరోనా కేసులు పెరుగుతుండటంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారి మీద పోరాటంలో ఇండియాకు అండ

Read More

కరోనా ఎంత డేంజరో భారత్‌‌లో చూస్తున్నాం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 3.30 లక్షల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Read More

కరోనా విషయంలో పూర్తి బాధ్యత కేంద్రానిదే

హైదరాబాద్: కరోనా విషయంలో భయపడాల్సిందేమీ లేదని.. మహారాష్ట్ర, ఢిల్లీతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అ

Read More

మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కొంప ముంచింది

కోల్‌‌కతా: కరోనా సెకండ్ వేవ్ విజృంభణకు మోడీ సర్కార్ నిర్లక్ష్యమే కారణమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. కరోనా పరిస్థ

Read More

ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సింది కేంద్రమే 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున ఆక్సిజన్ సిలిండర్ల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ సీనియర్ న

Read More

పరిస్థితిని బట్టి ఎగ్జామ్స్‌పై నిర్ణయం తీసుకుంటాం

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీలో పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులన

Read More

కుంభమేళాలో 30 మంది సాధువులకు కరోనా

హరిద్వార్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. గతేడాది కంటే ఈ సంవత్సరం వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గురువారం ఒక్కరోజే 2.17 లక్షల పైచిలుకు క

Read More

రండి.. వ్యాక్సిన్ కోసం గళమెత్తుదాం

న్యూఢిల్లీ: దేశానికి కరోనా వ్యాక్సిన్ అవసరం చాలా ఉందనిర్ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ప్రతి భారతీయుడు సురక్షితంగా ఉండాలన్నదే ధ్యేయంగా పెట

Read More

ఎగ్జామ్ సెంటర్లు కొవిడ్ హాట్ స్పాట్ లుగా మారొచ్చు

న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-2021 పరీక్షలను రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ మేరకు ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ కేంద్ర

Read More

రెమిడెసివిర్ ఎగుమతులపై కేంద్రం బ్యాన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పేషంట్స్ కు ట్రీట్మెంట్ లో కీలకమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివి

Read More

టీకా ఉత్సవ్.. కరోనాపై రెండో యుధ్ధం

న్యూఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కరోనా టీకా ఉత్సవ్ మొదలైంది. నాలుగు రోజుల పాటు జరగనున్న టీకా ఉత్సవ్ గురించి మోడీ మాట్లాడారు. దీన్ని కరోనా మీద చేస్తున్

Read More

ఇతర దేశాలకు పంపడం వల్లే మనకు టీకా కొరత 

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ విమర్శించారు. భారత్ నుంచి ఇతర దేశాలకు ఎక్కువ టీకాలను పంపడంతో

Read More