coronavirus

రాష్ట్ర ఆరోగ్యశాఖకు మరిన్ని నిధులు విడుదల

రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత, బెడ్ల సమస్య, వెంటిలేటర్ల కొరత వీటన్నింటిని ద‌ృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ

Read More

మరోసారి వ్యాక్సిన్ ధర తగ్గించిన సీరం సంస్థ

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. కేంద్ర చొరవతో సీరం సంస్థ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గించింది. కేంద్రానికి రూ. 150, రాష్ట్రాలక

Read More

కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదు

కరోనా కేసుల సంఖ్య పెరగడం లేదన్నారు తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు. ప్రభుత్వం చేపట్టిన కట్టడి చర్యలు ఫలిస్తున్నాయన్నారు.ప్రభుత్వం కోవిడ్ రూల్స్ పాటి

Read More

రివ్యూల మీద రివ్యూలు పెట్టి సీఎం కోవిడ్ బారిన పడ్డారు

ఎంజీఎంలో బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత లేదు డాక్టర్లు కరోనా బారినపడ్డా సేవలందిస్తూనే ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృధా

Read More

కరోనా డెత్: బెడ్స్ లేక అంబులెన్స్‌లోనే కన్నుమూసిన చిన్నారి

విశాఖలో ఘోరం జరిగింది. హాస్పిటల్‌లో చేర్చుకోకపోవడంతో.. కరోనాతో ఏడాదిన్నర చిన్నారి కన్నుమూసింది. అచ్యుతాపురానికి చెందిన ఏడాదిన్నర పాపకు కరోనా సోకి

Read More

ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. కేంద్రం చేస్తున్న సాయాన్

Read More

ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. గెలుపు తమదేనంటున్న పార్టీలు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కరోనా తీవ్రత దృష్ట్యా 72గంటల ముందే ప్రచారాన్ని క్లోజ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రేటర

Read More

కోవిడ్ హాస్పిటల్‌గా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్

350 బెడ్లతో రేపటి నుంచి అందుబాటులోకి బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత ఉండొద్దని నిర్ణయం ఎక్కడైనా ర్యాపిడ్ టెస్టు కోసం ఎక్కువ వసూల్ చేస్తే కఠ

Read More

కేటీఆర్ ట్విట్టర్‌కి మాత్రమే స్పందిస్తాడా?

కేసులు పెరగడానికి సాగర్ ఎన్నికలే కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే కరోనా విజృంభణ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఖర్చు మొత్తం ప్రభ

Read More

హైకోర్టు ఆగ్రహం.. సర్కార్ నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న కరోనా కేసులు

వచ్చే వాయిదాలో ఎన్నికల కమిషనర్‌ హాజరుకావాలన్న కోర్టు తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పెట్టాలన్న పిటిషనర్లు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు

Read More

ట్రీట్‌మెంట్ చేస్తలేరని కరోనా పేషంట్ పరారీ

సూర్యాపేట జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. కరోనా ట్రీట్‌మెంట్ చేయడంలేదని ఓ పేషంట్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్ప

Read More