coronavirus

కరోనా సోకినా స్పీడ్‌గా కోలుకుంటున్నరు

కరోనా సోకినా నాలుగైదు రోజుల్లోనే డిశ్చార్జ్​ అవుతున్నరు రెండు వారాలుగా దవాఖాన్లలో పెరుగుతున్న పేషెంట్లు ఇతర రోగాలున్న వాళ్లు, ముసలివాళ్లే

Read More

మళ్లీ స్కూళ్లు బంద్ చేసే యోచనలో తెలంగాణ సర్కార్!

పెరుగుతున్న కరోనా కేసులతో క్లాసులు ఆపే యోచనలో సర్కార్ పరిశీలనలో ఉందన్న సీఎం కేసీఆర్ స్టూడెంట్లు, పేరెంట్స్‌‌లో భయం కేజీబీవీలు, గురు

Read More

హైస్కూళ్లో ఆరుగురికి కరోనా నిర్ధారణ.. ఆందోళనలో పేరెంట్స్

భయపడుతూనే తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు తల్లిదండ్రులు. కరోనా సోకకుండా స్కూళ్లను సానిటేషన్ చేయడంతో పాటు పలు జాగ్రత్తలను విద్యాశాఖ తీసుకున్నా...విద్యా

Read More

24 గంటల్లో 26 వేల కరోనా కేసులు

85 రోజుల్లో ఇదే హయ్యెస్ట్ 1.13 కోట్లు దాటిన కేసులు, 1.58 లక్షలు దాటిన డెత్స్ ఒక్క మహారాష్ట్రలోనే 58 శాతం యాక్టివ్ కేసులు న్యూఢిల

Read More

రెస్టారెంట్ సిబ్బందికి కరోనా.. భయాందోళనలో భోజన ప్రియులు

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నైట్ కర్ప్యూ, లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. తాజాగా ముం

Read More

జగిత్యాల జిల్లాలో కరోనా కొత్త స్టెయిన్.. ఏడుగురికి పాజిటివ్

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని అనుకుంటున్న సమయంలో కరోనా వైరస్ కొత్త స్టెయిన్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఈ వైరస్ మూలాలు బయటపడ్

Read More

స్కూల్ విద్యార్థికి కరోనా.. ఆందోళనలో మిగతా విద్యార్థులు

కరీంనగర్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేగింది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా త

Read More

కరోనా టీకా కోసం క్యూ కడుతున్న జనాలు

టీకా కోసం క్యూ మూడు రోజుల్లో మూడు రెట్లు పెరిగిన జనం జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రులు, హైదరాబాద్‌లో ప్రైవేట్‌ వైపు పబ్లిక్ మొగ్గు సెంటర్లు పెంచాలని హెల

Read More

అటు కరోనా.. ఇటు ఫీజులు.. ఫలితం నో స్టూడెంట్స్

స్టూడెంట్లు వస్తలేరు ఫీజుల భారంతో పాటు కరోనా, ఎండల భయం  పిల్లలను స్కూళ్లకు పంపని పేరెంట్స్ 6,7,8 తరగతులు ప్రారంభమై వారం ఇప్పటి వరకు 34% దాటని అటెండెన

Read More

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి

బీజేపీకి చెందిన ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో మృతిచెందారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చౌహాన్ కరో

Read More

ఐపీఎల్ హోంగ్రౌండ్‌లో ఆడించాలని టీమ్స్ గుస్సా

వేదికలపై వివాదం 6 సిటీలనే ఎంపికచేయడంపై సన్‌‌రైజర్స్‌‌, పంజాబ్‌‌, రాజస్తాన్‌‌ టీమ్స్‌‌ గుస్సా తమకు హోమ్‌‌ గ్రౌండ్​ అడ్వాంటేజ్‌‌ ఉండదని ఆవేదన హోమ్‌‌టీమే

Read More

వారమైనా స్కూళ్లలో పెరగని అటెండెన్స్

హైదరాబాద్, వెలుగు: సిటీలో స్కూళ్లలో 6 నుంచి 8 వరకు డైరెక్ట్​ క్లాస్ లు షురూ అయినప్పటికీ స్టూడెంట్స్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.  వారం రోజులైనా అటెం

Read More

టెస్టులు పెంచండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కరోనా కట్టడిపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ రివ్యూ మీటింగ్ హాజరైన 8 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు 7 సూచనలు చేసిన రాజీవ్ గౌబా న్యూఢిల్లీ/ముంబై, వెలుగు: కరోనా

Read More