Covid-19
ఒకే స్టేషన్లో 9 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్
కరోనా వైరస్తో మహారాష్ట్ర అతలాకుతలం అవుతుంది. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా మరో కలకలం రేగింది. ఒకే పోలీస్ స్టేషన్ల
Read Moreకోవిడ్ – 19 : 25శాతానికి పైగా రికవరీ అయ్యారు
భారత్ లో కరోనా వైరస్ సోకి రికవరీ అయిన వారి సంఖ్య 25శాతానికి పెరిగిందని తెలిపింది కేంద్రం. గత 14రోజుల నుంచి వృద్ధి రేటు నమోదైందని గురువారం కేంద్ర ఆరోగ్
Read Moreకరోనా ఎఫెక్ట్: జ్వరం వచ్చిన వారంలోపే మృతి
యూఏఈలో చనిపోయిన మహిళా టీచర్ దుబాయ్: యూఏఈలో టీచర్ గా పనిచేస్తున్న ఇండియన్ కరోనాతో చనిపోయారు. అబుదాబిలోని ఇండియన్ స్కూల్లో సీనియర్ టీచర్ అయిన కేరళకు
Read Moreకరోనా కట్టడికి 3 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన అమెరికా
గతంలో 2.9 మిలియన్ డాలర్ల సాయం మొత్తంగా 5.9 మిలియన్ డాలర్ల సాయం రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని తెలిపేందుకేనన్న యూఎస్ రాయబార కార్యాలయం భారత్ లో కరోనావ
Read Moreక్వారంటైన్ లోకి కలెక్టర్
కన్నూర్: కరోనా వైరస్ పాజిటివ్ కన్ఫామ్ అయిన టీవీ జర్నలిస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు తేలడంతో కేరళలోని కాసరగోడ్ జిల్లా కలెక్టర్ డి సాజిత్ బాబు క్వారంటైన్
Read Moreస్పెషల్ ఫ్లైట్స్ పెట్టినా.. భారత్ లోనే ఉంటామంటున్న అమెరికన్స్
చైనాలోని వుహన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. రోజూ వేలాది మందికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే యూఎస్ లో
Read More529 మంది జర్నలిస్టులకు టెస్టులు.. ముగ్గురికి పాజిటివ్
సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ: కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం 529 మంది జర్నలిస్టుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులు చేయ
Read Moreఅమెరికాలో వియత్నాం యుద్ధాన్ని మించిన ప్రాణనష్టం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మునుపెన్నడూ లేనన్ని మరణాలను నమోదు చేస్తోంది. మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 58,955 కు పెరిగింది. కరోనా పాజిట
Read More47 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. 1100 మంది క్వారంటైన్కు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బెటాలియన్లో 47 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. వారితో కాంటాక్ట్ అయిన 1100 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించిన
Read Moreదేశంలో కరోనాతో తొలి సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడి 55 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు. దేశంలో సెంట్రల్ ఆర్డ్మ ఫోర్సెస్ లో నమోదైన తొలి మరణం ఇదేనని అధికారులు తె
Read Moreఆగస్టు చివరి వరకు మున్సిపల్ ఎన్నికల వాయిదా
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్ లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ సహా జోధ్ పూర్, కోట
Read More‘కిరోసిన్తో కరోనా నయం చేస్తా..’ వ్యక్తి అరెస్ట్
తిరువనంతపురం : కిరోసిన్తో కరోనా వ్యాధిని నయం చేయొచ్చని ప్రచారం చేసిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోని పెరిన్థల్మాన్నాకు చెందిన రో
Read Moreతమిళనాడులో మరో ఇద్దరు పోలీసులకు కరోనా
చెన్నై: లాక్డౌన్ సమయంలో డ్యూటీ నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ లో ఇప్పటికే ఆరుగురు పోలీసులు కరోనా బారిన పడగా
Read More












