Covid-19
కరోనాతో కరువు..20 కోట్ల మందికి తిండి ఉండదు
లండన్: ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా.. ఇప్పుడు కరువులనూ మోసుకొస్తోంది. రాబోయే కొన్ని నెలల్లో అతి తీవ్రమైన కరువులు విరుచుకుపడతాయని
Read Moreఅక్టోబర్ 15వరకు హోటళ్లు,రెస్టారెంట్ల మూసివేతపై స్పందించిన కేంద్రం
అక్టోబర్ 15వరకు హోటళ్లు,రెస్టారెంట్లు మూసివేత అంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా వైరస్ నేపథ్యంలో అక్టోబర్ 15వరకు దేశంలో అన్నీ హోట
Read Moreభారీ విరాళం ప్రకటించిన తమిళ హీరో విజయ్
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి తన వంతు సాయం అందించారు ప్రముఖ తమిళ హీరో విజయ్. కరోనా నియంత్రణ చర
Read Moreహోం మంత్రి హామీతో బ్లాక్ డే నిరసనలపై నిర్ణయం మార్చుకున్న డాక్టర్లు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్నారు. ఇంటికి
Read Moreసీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా టెస్టులు
పుదుచ్చేరి: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు టెస్టులు చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా ట
Read Moreకరోనాతో చనిపోయిన భర్త చివరి కోరిక తీర్చిన భార్య
కరోనా బారిన పడి ప్రజలే కాదు.. వారికి సేవచేసిన వైద్యులు కూడా మరణిస్తున్నారు. అలా మరణించిన ఓ వైద్యుడి చివరి కోరికను అతని భార్య తీర్చింది. తమిళనాడుకు చెం
Read Moreరాష్ట్రంలో కొత్తగా 56 పాజిటివ్ కేసులు. 26 కేసులు సూర్యాపేటలోనే
తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 928కి చేరింది. మంగళవారం కొత్తగా రాష్ట్రంలో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 26 కేసులు నమ
Read Moreదేశంలో ఏడున్నర రోజుల్లో కరోనా కేసులు డబుల్: ఏపీ, తెలంగాణలో ఇంకా బెటర్
కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది. కేసుల సంఖ్య కంట్రోల్ కు బాగా ఉపయోగపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపి
Read More53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్
ప్రమాదకర కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4200 దాటింది. ఆదివారం ఒక్కరోజే 552 కరోనా కేసులు నమోదు కాగా అంద
Read Moreవెల్లుల్లి, ఉప్పు, పసుపు.. వీటితోనే కరోనాకి చైనా చెక్: ఆరోగ్య మంత్రి సలహాపై ట్రోలింగ్
చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దాదాపు నాలుగు నెలల లోపే 24 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారినపడ్డార
Read Moreఆఫీసులు రీస్టార్ట్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 పాయింట్ గైడ్ లైన్స్
కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేటి (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు
Read Moreశ్రీ కాళహస్తిలో 21 కి చేరిన కరోనా కేసులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కొత్తగా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా తెలిపారు. నమోదైన కే
Read Moreవారంలో 42 వేల కరోనా టెస్టులు మా టార్గెట్
దేశ రాజధాని ఢిల్లీని కరోనా కకావికలం చేస్తోంది. రోజూ భారీ సంఖ్యలో ప్రజలు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే 186 మందికి వైరస్
Read More












