Covid-19

రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటీవ్ కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది. ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం గురువారం కొత్తగా 47కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ

Read More

ఢిల్లీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 472 కేసులు

న్యూఢిల్లీ: రోజురోజుకు ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 472 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,470 కి చేరుకుంది. ఒక్కర

Read More

క‌రోనా ఎఫెక్ట్: లాయ‌ర్లు, జ‌డ్జిల డ్ర‌స్ కోడ్ మార్పు!

లాయ‌ర్లు, జ‌డ్జిలు అన‌గానే అంద‌రికీ మొద‌ట గుర్తొచ్చేది బ్లాక్ జాకెట్, పైన పెద్ద కోటుతో ఉన్న డ్ర‌స్ కోడ్. ఇప్పుడు క‌రోనా ఎఫెక్ట్ తో ఆ డ్ర‌స్ కోడ్ మారిప

Read More

కరోనాను జయించిన 113 ఏళ్ల‌ బామ్మ

కోవిడ్‌​-19 మహమ్మారిని స్పెయిన్ ‌కు చెందిన మరియా బ్రాన్యాస్ (113) ఏళ్ల బామ్మ జయించారు. కొన్ని వారాల పాటు ఒంటరిగా ఐసోలేషన్ ‌లో పోరాడి సంపూర్ణ ఆరోగ్యంతో

Read More

కరోనా ఎఫెక్ట్.. 67 శాతం మందికి ఉపాధి గల్లంతు

బెంగళూరు: కరోనా వైరస్, లాక్​డౌన్​ కారణంగా దేశ జనాభాలో మూడింట రెండొంతుల(67 శాతం) మంది ఉపాధి కోల్పోతారని అజీమ్​ ప్రేమ్​జీ యూనివర్సిటీ సర్వే వెల్లడించింద

Read More

రాష్ట్రంలో కొత్త‌గా 51 పాజిటివ్ కేసులు న‌మోదు

హైదరాబాద్‌: తెలంగాణలో మంగ‌ళ‌వారం 51 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 37 జీహెచ్‌ఎంసీ కేసులు కాగా, 14 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. ఈ కే

Read More

పుంజుకుంటది ఎకానమీ .. ఏ సీఎం ఏం చెప్పారంటే?

దేశంలో చాలా  ప్రాంతాల్లో ఎకనమిక్ యాక్టివిటీలు ప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో ఇవి పుంజుకుంటాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఎకానమీ త్వరలోనే పట్టాల

Read More

ఎయిడ్స్‌ పేషెంట్‌ కరోనాను జయించాడు!

అహ్మదాబాద్: అతను హెచ్ఐవీ (ఎయిడ్స్‌) పాజిటివ్ పేషెంట్. తీవ్రమైన ఎనీమియా సమస్య కూడా ఉంది. ఆరోగ్యంగా ఉన్నోళ్లకు ఒక డెసీలీటరు రక్తంలో హీమోగ్లోబిన్ 13.5 ను

Read More

కరోనాకు స్వ‌దేశీ వ్యాక్సిన్!: హైద‌రాబాద్ కంపెనీకి ఐసీఎంఆర్ స‌హ‌కారం

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు వ్యాక్సిన్ క‌నిపెట్టేందుకు అనేక దేశాలు ప్ర‌యోగాలు చేస్తున్నాయి. దాదాపు 90 సంస్థ‌లు వ్యాక్సిన

Read More

అప్ర‌మ‌త్తంగా ఉండండి..వ్యాధినిరోధక శక్తిని పెంచుకొండి

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా కేసులు పెరగడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న

Read More

ఐదుగురు మిలటరీ పోలీస్ సిబ్బందికి కరోనా

పాట్నా: బీహార్ లో క్రమంగా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. బీహార్ మిలటరీ పోలీస్(బీఎమ్​పీ) సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గడి

Read More

సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ‌

బీజేపీ నేత , గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. COVID-19, లాక్ డౌన్ రోజువారీ కూలీల‌ను ఎక్కువ‌గా ప్రభావితం చేసిందని, ప్ర

Read More

పారిశుధ్య సిబ్బందితో క‌లిసి భోజ‌నం చేసిన మేయర్

హైద‌రాబాద్:  కరోనా మహమ్మారి వ్యాపించకుండా నిత్యం కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు జవహర్ నగర్ కార్పొరేషన్ మే

Read More