Covid-19
కరోనాతో అసిస్టెంట్ సబ్ ఇనిస్పెక్టర్ మృతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారిన పడి ఢిల్లీలో ఓ అసిస్టెంట్ సబ్- ఇనిస్పెక్టర్ చనిపోయారు. ఆయనకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో వారం నుంచి ఆర్మీ బేస్ ఆస్
Read Moreరాష్ట్రంలో కొత్తగా 74 కరోనా కేసులు..ఆరుగురు మృతి
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 60 మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా.. మిగిలిన 14 మంది వల
Read Moreఏపీలో కొత్తగా 85 కరోనా కేసులు.. ఒకరు మృతి
ఏపీలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా ప్రభావానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా
Read Moreఈడీ ఆఫీస్ లో ఉద్యోగికి కరోనా
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లో జూనియర్ ర్యాంక్ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని అధికారులు శుక్రవారం తెలిపారు. ఢిల్లీలోన
Read Moreఇండిగో ప్రయాణికుల్లో.. 12 మందికి పాజిటివ్
న్యూఢిల్లీ: మంగళ, బుధ వారాల్లో ఇండిగో విమానాల్లో ప్రయాణించిన 12 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు ఆ కంపెనీ ప్రకటించింది. మంగళవారం ఢిల్లీ నుంచి జమ్ము
Read Moreరాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 117 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్
Read Moreకరోనా నుంచి కోలుకున్న 103 ఏళ్ల బామ్మ.. ఆస్పత్రిలోనే చిల్డ్ బీర్..
కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 103 ఏళ్ల బామ్మ ఆస్పత్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెలబ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి చెందిన స్టె
Read Moreఏపీలో భారీగా పెరిగిన కేసులు.. ఒకే రోజులో 134 మందికి వైరస్
అమరావతి: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన ఒక్క రోజులో కొత్తగా 134 వైరస్ పాజిటివ్ కేసులు ఫైల్ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,117 కు చేరుకుంది. వైరస్ కు
Read Moreతెలంగాణలో మరో 66 కరోనా కేసులు.. ముగ్గురి మృతి
తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల
Read Moreఏపీలో మళ్లీ భారీగా పెరిగిన వైరస్ కేసులు
అమరావతి: ఏపీలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా 89 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా ఇన్ఫెక్షన్ల బారిన పడిన వారి సంఖ్య 2,886 కు చేరుకుంది. గడిచిన 24
Read Moreకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా
కొడుకు, భార్యకు వైరస్ పాజిటివ్ జమ్మూ: జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుక
Read Moreముగ్గురు పోలీసులకు వైరస్.. మూడు పోలీస్ స్టేషన్లు మూత
మంగళూరు: ముగ్గురు పోలీసు సిబ్బందికి వైరస్ సోకినట్లు తేలడంతో కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లను మూసివేశారు. అజెకర్, కర్కల, బ్రహ్మవర్ స్ట
Read Moreజగిత్యాల జిల్లాలో తొలి కరోనా మరణం
జగిత్యాల జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా బారినపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న జగిత్యాలలోని కృష్ణానగర్ కు చెందిన వృద్ధుడు (75) శనివారం
Read More












