
covid
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 16,103 కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 13,929 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ
Read Moreయాత్రల నేపథ్యంలో కరోనా నిబంధనలపై కేంద్రం ఆదేశాలు
దేశంలో మళ్ళీ కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకూ కేసులు మరింత పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు, కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు జారీ చేసింది. త్వరల
Read Moreదేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ కేసులు తగ్గాయి. నిన్న 17వేల కేసులు నమోదవగా..గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదయ్య
Read More3.5 లక్షల వ్యాక్సిన్ డోసులు వెనక్కి
వచ్చే నెలలో ఎక్స్పైరీ అవుతున్నందునే వెనక్కి పంపామన్న హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ
Read Moreదేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గాయి. నిన్నటికంటే ఇవాళ 1396 కేసులు తగ్గాయి. నిన్న 17వేల 336 కేసులు నమోదైతే..గడిచిన 24 గంటల్లో 15 వేల 940 కరోనా పాజిటివ్ కేసులు
Read More40% మందికి.. తిండి దొరకలె..
ఇక్రిశాట్ స్టడీలో వెల్లడి బంగారం కుదువపెట్టి కుటుంబ పోషణ సామాన్లు అమ్ముకుని తిండి ఖర్చులు 26 శాతం మంది ఉద్యోగాలు పోయాయ్.. ద
Read Moreమళ్లీ పంజా విసురుతున్న కరోనా
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. బధవార
Read Moreప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్
మాయదారి మహమ్మారి కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీకి
Read Moreకర్ణాటక ఆరోగ్య మంత్రికి కొవిడ్ పాజిటివ్
కర్ణాటక ఆరోగ్య మంత్రి కె. సుధాకర్కు కొవిడ్-19 పాజిటివ్గా తేలింది. " కరోనా మూడో విడతల్లో విజృంభించినప్పటికీ.. నాకు ఇప్పటి వరకూ స
Read Moreఇవాళ్టి నుంచి ఇంటింటికీ వ్యాక్సిన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి వచ్చే నెల చివరి వరకూ ఈ కార
Read Moreచైనాలో లాక్ డౌన్ ఆంక్షల సడలింపు
ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే నెగటివ్ రిపోర్టు ఉండాల్సిందే షాంఘై: చైనా ఆర్ధిక నగరం షాంఘై సిటీలో కొవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. గ
Read Moreఆర్థిక వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 5.5 శాతం కుచించుకుపోయింది. చాలా దేశాల్
Read Moreమహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్ఇ వేరియెంట్ కేసులు
కరోనా థర్డ్ వేవ్ అయిపోయింది అనుకునే లోపే కొత్త వేరియెంట్ వచ్చింది. లండన్లో మొదటగా గుర్తించిన ఈ వైరస్ మన దేశానికి కూడా వచ్చేసింది. పేరు ఎక్స్ఇ వేర
Read More