Crop loss
మొంథా తుఫాన్ నష్టం వివరాలు తెలియజేయాలి : అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్,
కందనూలు , వెలుగు : మొంథా తుఫాన్కారణంగా నష్టపోయిన వివరాలను తెలియజేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశ
Read Moreరాష్ట్రానికి అన్నీ కేంద్రమే ఇస్తే ఇక మీరెందుకు?..రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ గోడం నగేశ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: నిరుడు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్
Read Moreరైతుకు దెబ్బ మీద దెబ్బ... కరీంనగర్ లో గ్రానైట్ గుట్టలు కరిగిపోతున్నాయి..!
మొంథా తుఫాను బీభత్సం సృష్టించిందని... రైతుకు ప్రతి సారి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. &nbs
Read Moreవరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి : వెంకటేశం
కోహెడ, వెలుగు: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బీజేపీ ఖమ్మం జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం
Read Moreమేమున్నాం..రైతులు ఆందోళన చెందొద్దు..మంత్రి వివేక్ వెంకటస్వామి
మోంథా తుఫాను కారణంగా మంచిర్యాల జిల్లా అతలా కుతలం అయింది. పంట పొలాలు నీటమునిగాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.భారీ వర్షాలకు
Read Moreమొంథా తుఫాన్ ఎఫెక్ట్: కరీంనగర్ జిల్లాలో అన్నదాతల ఆందోళన.. హుజూరాబాద్ లో నీట మునిగిన కాలనీలు.. ఇండ్లలోకి వరదనీరు
మొంథా తుపాను ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లు నేలవాలాయి. కోత కోసి రాశులుగా పోసిన ధాన
Read Moreవాన కష్టాలు : చేతికొచ్చే దశలో చెడగొట్టిన వాన ..కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
మక్కలు కాపాడుకునేందుకు రైతుల పాట్లు వెలుగు, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. శనివార
Read Moreపల్లి పంటను వదిలేస్తున్నపాలమూరు రైతులు.. పలకని గిట్టుబాటు ధర.. ఏటేటా పెరిగిపోతున్న సీడ్ ధరలు, పెట్టుబడులు
వాతావరణ మార్పులు, తెగుళ్ల కారణంగా పడిపోతున్న దిగుబడులు సరైన మార్కెటింగ్ లేక ముంచుతున్న దళారులు గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 51 వేల ఎకరాలకు పైగా
Read Moreరైతుల కష్టం నీటి పాలు!..42 రోజులుగా కొనసాగుతున్న మంజీరా వరద ఉధృతి
2,500 ఎకరాల్లో నీట మునిగిన వరి పంట చాలా రోజుల పాటు నీళ్లలో ఉండడంతో నల్లగా మారిన వరి పైర్లు పెట్టుబడి కూడా చేతికందకుండా
Read Moreరైతులకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాలి
బీజేపీది సబ్కా సాత్, సబ్కా వికాస్ కాదు.. పూరా బక్వాస్ గోదావరి పుష్కరాలకు నిధులు ఎందుక
Read Moreనష్ట పరిహారం చెల్లించండి ..సీఎంకు పాయల్ శంకర్ వినతి
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్రెడ్డిని
Read Moreమాది రైతు ప్రభుత్వం ... నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఇస్తాం.. మంత్రి జూపల్లి
బాసర, సోన్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి జూపల్లి నిర్మల్, వెలుగు : ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ర
Read Moreతెలంగాణలో 2 లక్షల 20 వేల ఎకరాల్లో పంట నష్టం..కామారెడ్డిలో 77 వేల ఎకరాలు..ఏ జిల్లాలో ఎంత నష్టం అంటే?
తెలంగాణలో గత మూడు రోజులుగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా మెదక్, కామారెడ్డి,ఆదిలాబాద్,నిజామాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ
Read More












