Election Campaign

తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన

Read More

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని ఆగం కానివ్వద్దు: కవిత

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని.. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత

Read More

కర్నాటక కాంగ్రెస్​ మోడల్​ ఫెయిల్​ : హరీశ్​రావు

నిజామాబాద్, వెలుగు: కల్లబొల్లి మాటలతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్​ను నమ్మొద్దని, కర్నాటకలో వారిచ్చిన హామీలు అమలు కావడం లేదని స్టేట్ ఫైనాన్స్, హెల్త్​

Read More

ప్రజా సేవ చేసే రాకేశ్​రెడ్డిని గెలిపించండి : ధర్మపురి అర్వింద్​

​నందిపేట, వెలుగు: ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన అంకాపూర్​కు చెందిన పైడి రాకేశ్​రెడ్డిని భారీ మెజార్టీతో ఆర్మూర్​ ఎమ్మెల్యేగా గె

Read More

ఎస్సీలందరికీ దళితబంధు ఇస్తాం : గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు : మళ్లీ అధికారంలోకి రాగానే దళితబంధు స్కీమ్​ ఎస్సీలందరికీ వర్తింపజేస్తామని బీఆర్​ఎస్​ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హామీ ఇచ్చారు. శనివా

Read More

సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌ మెనిఫెస్టో

యాదాద్రి, వెలుగు : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ మెనిఫెస్టో రూపొందించిందని భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

Read More

​దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తాం : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : సీఎం కేసీఆర్​ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.6,016 పింఛన్​ ఇస్తామని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థ

Read More

బాల్క సుమన్కు ప్రజల సేవ కంటే ఇసుక దందానే ముఖ్యం : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.  తెలంగాణ రాకముందు 60 వేల కోట్ల

Read More

పదేండ్ల నుంచి కేసీఆర్ మోసం చేస్తుండు : మిథున్ రెడ్డి

 పాలమూరు​బీజేపీ క్యాండిడేట్​ఏపీ మిథున్ రెడ్డి పాలమూరు/హన్వాడ, వెలుగు : కేసీఆర్​ పదేండ్ల నుంచి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని మహ

Read More

ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ పట్టించుకోలే : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం హీనంగా చూసిందని.. వారి సమస్యలను పట్టించుకోలేదని శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గ

Read More

బీఆర్ఎస్ పాలనలో సంక్షేమానికి ప్రాధాన్యత : అరికెపూడి గాంధీ

మాదాపూర్, వెలుగు : శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో జరిగిన అభివృద్ధిని చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. శనివారం హ

Read More

కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వానికి కాలం చెల్లింది : వీర్లపల్లి శంకర్

షాద్​నగర్, వెలుగు : రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని షాద్ నగర్ సెగ్మెం

Read More

బీఆర్‌‌‌‌ఎస్ హామీలు ఇస్తది.. అమలు చేయదు

జీడిమెట్ల, వెలుగు : బీఆర్ఎస్ హామీలు ఇచ్చి అమలు చేయదని.. ఆ పార్టీని నమ్మొద్దని కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి తెలిపారు

Read More