Election Campaign

బియ్యం టెండర్లలో గంగుల రూ. 13 వందల కోట్లు గోల్ మాల్: బండి సంజయ్

బియ్యం టెండర్లలో గంగుల కమలాకర్ రూ. 13 వందల కోట్లు గోల్ మాల్ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూకబ్జాలు, కమీషన్ల దంద

Read More

ఆర్థిక నిపుణులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. గాడిలో పెట్టాము: కేసీఆర్

ఆర్థిక నిపుణులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గాడిలో పెట్టామని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఐటీ రంగం అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. రైతుబంధు కచ్చితంగ

Read More

కాంగ్రెస్ బీఆర్ఎస్ను చీల్చే ప్రయత్నం చేసింది: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్&z

Read More

ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలే: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలి కేకలేనని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ నేతలే ఆగం చేశారని తెలిపారు. గతంలో RDS కెనాల్ నుంచి నీళ్లు తరలించుకుని వెళ

Read More

తెలంగాణ వచ్చినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ వచ్చిన తర్వాత.. మన తలరాతలు మారుతాయని అనుకున్నాం.. కానీ ఏ ఒక్కరి తలరాత మారలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన

Read More

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ది పేగుబంధం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని ఆగం కానివ్వద్దు: కవిత

తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ ది పేగు బంధమని.. కాంగ్రెస్ ది అధికారం కోసం అహంకారమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ కు పెట్టే గుణం లేదని, అధికారకాంక్ష మాత

Read More

కర్నాటక కాంగ్రెస్​ మోడల్​ ఫెయిల్​ : హరీశ్​రావు

నిజామాబాద్, వెలుగు: కల్లబొల్లి మాటలతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్​ను నమ్మొద్దని, కర్నాటకలో వారిచ్చిన హామీలు అమలు కావడం లేదని స్టేట్ ఫైనాన్స్, హెల్త్​

Read More

ప్రజా సేవ చేసే రాకేశ్​రెడ్డిని గెలిపించండి : ధర్మపురి అర్వింద్​

​నందిపేట, వెలుగు: ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన అంకాపూర్​కు చెందిన పైడి రాకేశ్​రెడ్డిని భారీ మెజార్టీతో ఆర్మూర్​ ఎమ్మెల్యేగా గె

Read More

ఎస్సీలందరికీ దళితబంధు ఇస్తాం : గొంగిడి సునీత

యాదాద్రి, వెలుగు : మళ్లీ అధికారంలోకి రాగానే దళితబంధు స్కీమ్​ ఎస్సీలందరికీ వర్తింపజేస్తామని బీఆర్​ఎస్​ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత హామీ ఇచ్చారు. శనివా

Read More

సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్‌‌ మెనిఫెస్టో

యాదాద్రి, వెలుగు : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్​ పార్టీ మెనిఫెస్టో రూపొందించిందని భువనగిరి అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

Read More

​దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తాం : లక్ష్మారెడ్డి

జడ్చర్ల, వెలుగు : సీఎం కేసీఆర్​ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రూ.6,016 పింఛన్​ ఇస్తామని జడ్చర్ల బీఆర్ఎస్​ అభ్యర్థ

Read More

బాల్క సుమన్కు ప్రజల సేవ కంటే ఇసుక దందానే ముఖ్యం : వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.  తెలంగాణ రాకముందు 60 వేల కోట్ల

Read More

పదేండ్ల నుంచి కేసీఆర్ మోసం చేస్తుండు : మిథున్ రెడ్డి

 పాలమూరు​బీజేపీ క్యాండిడేట్​ఏపీ మిథున్ రెడ్డి పాలమూరు/హన్వాడ, వెలుగు : కేసీఆర్​ పదేండ్ల నుంచి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడని మహ

Read More