Harish rao
రాజలింగమూర్తి పిటిషన్కు విచారణార్హత లేదు
ఫిర్యాదుదారు చనిపోతే మేం ఎవరిని విచారించాలి: హైకోర్టు గడువిస్తే వాదనలు వినిపిస్తాం: పీపీ తదుపరి విచారణ ఈ నెల 24వ తేదీకి వాయిదా మేడిగడ్డ
Read Moreశ్రీశైలంను ఏపీకి అప్పగించారు.. పదేళ్లలో 12 వందల టీఎంసీల నీళ్ల దోపిడీ : మంత్రి ఉత్తమ్
శ్రీశైలం ప్రాజెక్టును ఏపీకి అప్పగించేందుకు 2021-22లో బీఆర్ఎస్ ఒప్పుకుందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజె
Read Moreగండ్ర వెంకటరమణా రెడ్డే ఈ హత్య చేయించిండు: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
రాజలింగమూర్తి హత్యను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలె కేసు విచారణను సీబీసీఐడీ కి అప్పగించాలె కేసీఆర్ తో కిరాయి హత్యలు చేయించడం తప్ప ఇంకా ఏ
Read Moreమేడిగడ్డ కేసు గెలుస్తామనే నా భర్తను హత్య చేశారు: రాజలింగం మూర్తి భార్య సరళ
మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి దారుణ హత్యపై మృతుడి కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 20న ఆందోళనకు దిగారు. హంతకులన
Read Moreఅమెరికా లేదా సింగపూర్: విదేశీ పర్యటనకు కేసీఆర్
డిప్లొమాటిక్ పాస్పోర్టు..సాధారణ పాస్పోర్టుగా మార్పు హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కొన్నాళ్ల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నట్ట
Read Moreమీ ప్రచారం వల్లే పార్టీకి నష్టం..పార్టీ నేతలపై బీఆర్ఎస్ చీఫ్కేసీఆర్ సీరియస్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీ పనైపోయిందంటూ ప్రచారం చేసిన్రు ఆ నిరాశతోనే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఆ స్థానాల్లో త్వరలోనే ఉప ఎన్ని
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది.పంజాగుట్ట పీఎస్ లో నమోదైన ఫో
Read Moreదండలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు
ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు ములుగు, వెలుగు: ఓ దినపత్రిక ఎడిటర్ కుమారుడి వివాహం ఆదివారం సిద్దిపేటలో జరగగా కేసీఆర్, శోభ దంపతులు ఇ
Read Moreకేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం.. వన్డే, ట్వంటీ ట్వంటీ, టెస్టు ఏదైనా ఆయన ఆడగలరు: హరీశ్
కేసీఆర్ అంటే వ్యక్తి కాదు, నాయకుడు కాదని, నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘
Read Moreఏపీ నీళ్లు ఎత్తుకపోతుంటే ఏం చేస్తున్నరు? : హరీశ్
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్.. మౌనం ఎందుకు?: హరీశ్ రోజుకు 10 వేల క్యూసెక్కులు దోచేస్తున్న ఏపీ ఈఒక్క వాటర్ ఇయర్లోనే 646 టీఎంస
Read Moreదేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లరు: కిషన్ రెడ్డి
దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి హస్తినలో అటెండెన్స్ వేసుకుంటున
Read Moreనీళ్ల కోసం మరో పోరాటం చేయాలి...బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీశ్ రావు పిలుపు
హైదరాబాద్, వెలుగు: నీళ్ల కోసం మరో పోరాటా నికి సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు.
Read More












