high court
కేసు తేలేంతవరకు భవనాలు కూల్చొద్దు : హైకోర్టు
ఎర్రమంజిల్, సెక్రటేరియట్ భవనాల కూల్చివేతలపై హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదాపడింది. ఈ కేసు తేలేంత వరకు భవనాలు కూల్చవద్దని మరోసారి హైకోర్టు ప్రభుత్
Read Moreఎర్రమంజిల్ కూల్చివేత : సర్కార్ కు హైకోర్ట్ ఝలక్
ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది హైకోర్ట్. 15రోజుల్లో ఎర్రమంజిల్ సచివాలయ నిర్మాణాలపై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు ప్రభుత్వతరపు న్యాయవాది. అలాగైతే కోర్ట
Read More‘ఎర్రమంజిల్’ కూల్చివేతపై సీఎస్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్లోని ప్రభుత్వ భవనాన్ని కూల్చేసే విషయంలో ప్రభుత్వ వైఖరి చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన
Read Moreమల్లన్న సాగర్ భూముల ఇష్యూ: MRO, RDOలకు జైలు
మల్లన్న సాగర్ భూముల వ్వవహారంలో MRO, RDOకు జైలు శిక్ష విధించింది హైకోర్టు. తొగుట MRO, సిద్దిపేట్ RDOకు, మల్లనన్న సాగర్ సూపరిటెండెంట్ కు మూడు నెలల జైలు
Read Moreపరిహారం చెక్కులు మేమిస్తం
రైతులు తీసుకోవడం లేదన్న ప్రభుత్వ వివరణపై హైకోర్టు మల్లన్నసాగర్ ముంపు రైతులకు సంబంధించిన చెక్కులను తమ వద్దకు తీసుకురావాలని, వాటిని రైతులకు అందజేసే ప్ర
Read Moreకలెక్టర్ నివేదికిచ్చినా స్పందించరా?
పంటలు నష్టం రైతులకు పరిహారం ఎందుకివ్వలేదు? వ్యవసాయశాఖపై హైకోర్టు మండిపాటు హైదరాబాద్, వెలుగు: కిందటేడాది పంటలు నష్టపోయిన 28 వేల మంది రైతులకు పరిహారం అ
Read Moreఅప్పుడు కూలగొట్టమన్నరు… ఇప్పుడు కూలుస్తరా?
సెక్రటేరియట్ లోని భవనాల కూల్చివేత వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరింది. గతంలో వాటిని కూల్చబోమని హైకోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇప్పుడు ప్రభుత్వం క
Read Moreఆ దరఖాస్తును మరోసారి పరిశీలించండి : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లోని 20 ఎకరాల పట్టా భూమికి పాస్బుక్ ఇవ్వాలని కోరుతూ ప్రతాప్ జంగిల్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమి
Read Moreహైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయసు మూడేళ్లు పెంచండి
ప్రధాని నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం మూడు లెటర్లు రాశారు. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలని, హైకోర్టు జడ్జీల రిట
Read Moreకేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పిటీషన్ : శివాజి
హైదరాబాద్: సినీ నటుడు శివాజీ హైకోర్టు లో క్వాష్ పిటీషన్ వేశారు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని పిటీషన్ దాఖలు చేశారు. పోల
Read Moreఅటవీ అధికారులు మా ఇండ్లు కూల్చారు: ఆదివాసీలు
అడవుల్లో ఉంటున్న తమపై దాడి చేసి.. అటవీ శాఖ అధికారులే తమ ఇళ్లు కూల్చేశారన్నారు కుమ్రంభీం జిల్లాకు చెందిన ఆదివాసీలు. అధికారులే తమను బలవంతంగా వెంపల్లి అట
Read Moreరైతులకు పైసలెట్ల ఇస్తరు?:హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయన్న కారణంతో షుగర్ ఫ్యాక్టరీల్లోని నిల్వల అమ్మకాలపై ఆంక్షలు పెడితే రైతులకు కంపెనీలు బకాయిలు ఎలా చెల్
Read Moreస్పీకర్కు, 12మంది MLAలకు మరోసారి హైకోర్టు నోటీసులు
అసెంబ్లీ స్పీకర్ కు మళ్ళీ నోటీసులిచ్చింది హైకోర్టు. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్… పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ప
Read More












