Hyderabad
తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు.. ఈ రెండు సేవలు రద్దు
తిరుమల కొండపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2026, ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. న
Read Moreబడంగ్ పేట్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి ఆత్మహత్య
గ్రేటర్ హైదరాబాద్లో బడంగ్పేట్-1 బిజెపి అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ రెడ్డి(45) ఆత్మహత్య చేసుకున్నారు. ఏప్రిల్ 15న ఉదయం మీర్
Read Moreహైదరాబాద్లో యూనివర్శిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
ఆఫ్షోర్ క్యాంపస్ను ప్రారంభి
Read Moreవిధి నిర్వహణలో నిర్లక్ష్యం.. నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్
నాగర్ కర్నూల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సస్పెన్షన్ వేటు వే
Read Moreమహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు: మంత్రి వివేక్
మంచిర్యాల: మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం (ఏప్రిల్ 14)
Read Moreడీలిమిటేషన్ పై ముసాయిదా బిల్లు : 850 స్థానాలకు పెంచటానికి వేగంగా అడుగులు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్ సభ సీట్ల పెంపు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్లను.. 850కు పెంచాలని
Read Moreబీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా : 20 ఏళ్ల లెగసీకి ఫుల్ స్టాప్
సీఎం పదవికి రాజీనామా చేశారు నితీష్ కుమార్. బీహార్ రాజకీయాల్లో 20 ఏళ్లుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో కొనసాగిన లెగసీకి ఫుల్ స్టాప్ పెట్టారు నితీష్ కుమా
Read More5 రూపాయలే ఇచ్చావ్ ఏంట్రా : బిచ్చగాడి దౌర్జన్యంతో బిత్తరపోయిన వ్యాపారులు..!
బిచ్చగాడు.. పాపంలే పోనీ అనుకునే రోజులు పోయాయి.. బిచ్చగాడు కదా అని టిఫిన్ తింటావా.. భోజనం చేస్తావా.. టీ తాగుతావా అంటే.. అవన్నీ వద్దుకానీ.. డబ్బులు ఇవ్వ
Read Moreభూమిపైనే అత్యంత భయంకరమైన తుఫాన్ సిన్లాకు : మరియానా దీవుల్లో విధ్వంసం
తుఫాన్.. ఇది మామూలు తుఫాన్ కాదు.. భయంకరమైన తుఫాన్. ఈ ఏడాది అంటే 2026లోనే భూమిపై అత్యంత భయంకరమైన తుఫాన్ గా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని పేర
Read Moreచెన్నై, బెంగళూరు,పూణేకు..శంషాబాద్ నుంచే బుల్లెట్ రైళ్లు..! పట్టాలెక్కనున్న కారిడార్ పనులు
గత బడ్జెట్లో 3 రైళ్లను ప్రకటించిన కేంద్రం బహదూర్ గూడలో 650 ఎకరాల గుర్తింపు అతిపెద్ద రైల్వేహబ్ గా మారనున్న శంషాబాద్ హైద
Read MoreIPL 2026: చెలరేగిన ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్.. రాజస్థాన్ని చిత్తు చేసిన సన్ రైజర్స్
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)19వ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) &
Read Moreతెలంగాణలో సమ్మె సైరన్..ఏప్రిల్ 22 నుంచి ఆర్టీసీ సమ్మె
తెలంగాణలో సమ్మె సైరన్ మోగింది. ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం
Read Moreచావైనా, బతుకైనా కరీంనగరే.. తుది శ్వాస వరకు బీజేపీలోనే: కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్: చావైనా, బతుకైనా కరీంనగరేనని.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. బండి సంజయ్ సైతం డాక్టర్ లక్ష్మణ్
Read More












