Hyderabad
హర్మూజ్ దిగ్బంధనం ప్రారంభించిన అమెరికా : గల్ప్ పోర్టులు నాశనం చేస్తామన్న ఇరాన్
యుద్ధం మళ్లీ మొదలైనట్లే.. చెప్పినట్టే అమెరికా హర్మూజ్ జల సంధిని దిగ్బంధించటానికి రంగంలోకి దిగింది. హర్మూజ్ జల సంధి ముందూ వెనకా తన యుద్ధ నౌకలను మోహరిస్
Read Moreఐటీ ఇండస్ట్రీ షాక్: TCS నాసిక్ ఆఫీసులో పోలీసుల కోవర్ట్ ఆపరేషన్: బయట పడిన ఉద్యోగుల వేధింపుల బాగోతం..!
TCS.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ .. టీసీఎస్లో ఐటీ ఉద్యోగం అంటే జీవితం సెటిల్.. హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు.. టెన్షన్స్ ఏమీ ఉండవు అనుకునే వాళ్లు
Read Moreనేటి యువత అంబేద్కర్ ఆలోచనలను అనుసరించాలి: ప్రొఫెసర్ కంచ ఐలయ్య
అంబేద్కర్ అణగారిన వర్గాలకు విద్యను, హక్కులను, ఆత్మగౌరవాన్ని అందించిన గొప్ప విజన్ ఉన్న నాయకుడని ప్రొఫెసర్ కంచ ఐలయ్య కొనియాడారు. నేటి యువత ఆయన ఆలోచనలను
Read Moreఇవాళ ( ఏప్రిల్ 13 ) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్
ఆర్ఆర్ తో మ్యాచ్ సందర్భంగా ఆంక్షలు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు అమలు హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజస్థాన్ రా
Read Moreతిరుపతి జిల్లాలో మ్యాగీ నూడిల్స్ కోసం అర్ధరాత్రి రౌడీ షీటర్ వీరంగం
తిరుపతి: మ్యాగీ నూడిల్స్ కోసం అర్ధరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేట్ అయ్యిందని కేఫ్ యాజమానితో పాటు అతని కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటన
Read Moreహైదరాబాద్ శివారు శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచిన గోదాములో
Read Moreపూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మా సర్కారు సామాజిక స్పృహతో పనిచేస్తున్నది : డిప్యూటీ సీఎం భట్టి రవీంద్ర భారతిలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు రవీంద్రభారతి, వెలుగ
Read Moreహైదరాబాద్లో ఆడి ఎస్క్యూ8 మోడల్..ధర ఎంతంటే.?
లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన సరికొత్త ఎస్క్యూ8 మోడల్ను హైదరాబాద్ సెంట్రల్ షోరూంలో శనివారం విడుదల చేసిం
Read Moreఈ–విటారా వచ్చేసింది..ఒక్కసారి చార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు ప్రయాణం
హైదరాబాద్, వెలుగు:మారుతి సుజుకి ఇండియా తన తొలి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా డెలివరీలను హైదరాబాద్లో శనివారం ప్రారంభించింది. కస్టమర్లకు 108 కార్లను
Read Moreఅమీన్ పూర్ లో హైడ్రా మెగా ఆపరేషన్.. ఆరంతస్థుల బిల్డింగ్ కూల్చివేత
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ.. భారీ బందోబస్తు మధ్య భారీ ఆప
Read Moreఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1% పెంపు..జనవరి 2026 నుంచి అమలు
ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ఈ పెంపుతో 50.7 శాతం నుంచి 52.8 శాతానికి డీఏ సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల అదనపు భారం 38 వేల మంది ఉద్యో
Read Moreహైదరాబాద్ సిటీలో కల్తీ నీళ్ల దందా..బోరు నీళ్లను ప్యూరిఫై చేసి.. మినరల్ వాటర్గా అమ్ముతున్నారు
వాటర్ బాటిల్స్, ప్యాకెట్లలో అపరిశుభ్ర నీళ్లు హోటల్స్, షాప్స్, బార్లు, రెస్టారెంట్లకు సరఫరా వాటర్ ప్లాంట్లపై ఫుడ్ సేఫ్టీ, హెచ్ ఫాస్ట్,
Read Moreప్రియురాలికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన ఘటన..ఉరేసుకుని యువతి ఆత్మహత్య
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలో బాధితురాలు రమణి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూ
Read More












