Hyderabad
కడుపు నొప్పి భరించలేక..నిమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి రోగి మృతి
హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఓ రోగి మృతి చెందాడు. జనవరి 28వ తేదీ ఆదివారం తెల్లవారుజా
Read Moreబాలకృష్ణ అవినీతి వెనుక కేటీఆర్ : చనగాని దయాకర్
ఓయూ, వెలుగు: రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషించిందని, అవినీతికి పాల్పడే అధికారులకు అండదండలు అందించిందని టీ
Read Moreబీఆర్ఎస్ హయాంలో .. సెక్రటేరియెట్ జైలులాగా ఉండేది : మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియెట్ ఓ జైలులాగా ఉండేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రోజ
Read Moreబిగ్ బాస్షోతో సమాజం చెడిపోతున్నది : నారాయణ
ముషీరాబాద్, వెలుగు: బిగ్ బాస్ వంటి నేరపూరిత షోల వల్ల సమాజం చెడిపోతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. రాష్ట్రంలో రెండ్రోజుల పాటు జరుగను
Read Moreత్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ : షబ్బీర్ అలీ
పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్ సెగ్మెంట్: షబ్బీర్ అలీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ
Read Moreపట్టాల మధ్య వంట.. రైలు వచ్చిందంటే తంటా
ముంబై: కొందరు మహిళలు ముంబైలో రైల్వే పట్టాల మధ్య వంట వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిమ్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఈ వీ
Read Moreబీసీ కుల గణన కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామన్న ఆర్. కృష్ణయ్య
వచ్చే నెల 5, 6న పార్లమెంట్ వద్ద భారీ నిరసన ప్రదర్శన ముషీరాబాద్, వెలుగు: జనాభా లెక్కల్లో భాగంగా బీసీ కుల గణన చేపట్టాలన
Read Moreభారత సిబ్బంది ఉన్న నౌకపై హౌతీల దాడి
రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ న్యూఢిల్లీ: ఎర్రసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ నౌకపై మిసైల్ దాడి జరిగింది. హౌతీ మిలి
Read Moreలాలూ, భార్యాబిడ్డలకు ఢిల్లీ కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లాలూ బిడ్డలు హేమా య
Read Moreరూ. 448 కోట్ల పెయింటింగ్.. వందేండ్లకు దొరికింది
వియన్నా: ఆస్ట్రియాలో 100 ఏండ్ల క్రితం కనిపించకుండా పోయిన 54 మిలియన్ డాలర్ల (రూ. 448 కోట్లు) విలువైన పెయింటింగ్ ఎట్టకేలకు దొరికింది. వియన్నా వేలం
Read Moreగద్దర్ విగ్రహావిష్కరణ కోసం తెల్లాపూర్ కౌన్సిలర్ ఆమరణ నిరాహార దీక్ష
రామచంద్రాపురం, వెలుగు : గద్దర్ విగ్రహావిష్కరణ కోసం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆమరణ నిరాహార దీక్
Read Moreకేసీఆర్ కుట్రలకుతెలంగాణ ప్రజలు బలి : మోత్కుపల్లి నర్సింహులు
రేవంత్ జనరంజక పాలన అందిస్తున్నరు : మోత్కుపల్లి హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి జన రంజక, అద్భుత పాలన అందిస్తున్నారని
Read Moreఎప్ సెట్ కన్వీనర్గా దీన్ కుమార్
ఐసెట్కు నర్సింహాచారి, పీజీఈసెట్కు అరుణకుమారి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం హైదరాబాద్
Read More












