Hyderabad
జూబ్లీహిల్స్ టీటీడీ: వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం (డిసెంబర్23) నాడు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ పర్వ దినం సందర్భంగా ప
Read Moreతెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించాలి : గవర్నర్
హైదరాబాద్ లో ఛాన్సలర్ కనెక్ట్స్ అలుమ్ని అనే కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. 14 యూన
Read Moreసంక్రాంతి నాటికి 200 కొత్త బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ప్రయాణాకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి నాటికి కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్దమవుతోంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట
Read Moreగుడ్ న్యూస్.. రూ.39 తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర
నిత్యావసరాల ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్&
Read Moreజనవరి 2024లో బ్యాంకులకు 11రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి నెలలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ సెలవు జాబితా ప్రకారం ఈ నెలలో రెండో, నాలుగో శని, ఆదివ
Read Moreచెన్నూరులో కాకా వర్థంతికి అన్నదానం, దుప్పట్ల పంపిణీ
కార్మిక యోధుడు, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన గడ్డం వెంకటస్వామి కాకా 9వ వర్థంతిని పురస్కరించుకుని.. డిసెంబర్ 22వ తేదీన.. చెన్నూరు నియోజకవర్గంలో
Read More200 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు పట్టాలు రెడీ..
దేశంలోని మొట్టమొదటి ఫాస్ట్ రైల్వే టెస్ట్ ట్రాక్ కలను భారతీయ రైల్వే త్వరలో సాకారం చేసుకోబోతోంది. దీని ట్రయల్ ట్రాక్ అక్టోబర్ 2024 నాటికి అందుబాటులోకి ర
Read Moreవీళ్లు దేశముదుర్లు : కటకటాల్లోకి దొంగ నోట్ల ముఠా
హైదరాబాద్ : ఫేక్ కరెన్సీ నోట్ల ముఠా, డ్రగ్స్ ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వెయ్యి రూపాయలకు మూడు వేలు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్న
Read Moreబిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్
బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 15 వేల జరిమానా, ఇద్దరు పూచ
Read Moreటెలికాం బిల్లు : కొత్త సిమ్ కార్డు కావాలంటే.. ఆధార్ థంబ్ మస్ట్
టెలికాం చట్టంలో కొత్త సవరణలు చేసింది కేంద్రం ప్రభుత్వం. మారుతున్న కాలానికి అనుగుణంగా చేర్పులు, మార్పులతో.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది కేంద్రం. ఈ క్ర
Read Moreఅయోధ్యలో వాళ్లకు మాత్రమే ఎంట్రీ.. సర్కార్ కీలక ఆదేశాలు
కొత్తగా నిర్మిస్తోన్న రామ మందిర ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరగబోయే ఈ ప్రతిష్టాపక క్రతువుకు రామ మందిర ట్రస్ట్, ప్రభుత్వ వ
Read Moreఉద్యోగాలు లేక.. యువత అంతా సోషల్ మీడియాలోనే.. : రాహుల్ గాంధీ
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దుండగులు పార్లమెంటు కాంప్లెక్స్లోకి ఎలా ప్రవేశించారనేది అతిపెద్ద ప్
Read Moreఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్పై గవర్నర్కు రఘునందన్రావు ఫిర్యాదు
ఎస్సీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉం
Read More












