Hyderabad
సలార్ టికెట్ ధర 450 రూపాయలా.. షాక్ అవుతున్న ఫ్యామిలీస్..
సలార్.. సలార్.. సలార్.. ప్రభాస్ మూవీ మానియా నడుస్తుంది.. ఆదిపురుష్ తర్వాత వచ్చింది.. పెద్దగా పబ్లిసిటీ ఇవ్వలేదు.. ఈవెంట్స్ పెట్టలేదు.. హైప్ క్రియేట్ చ
Read Moreకాకా 9వ వర్ధంతి.. నివాళి అర్పించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ దగ్గర ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సోదరుడు బె
Read Moreపంజాగుట్ట భారీ అగ్నిప్రమాదం ...రిస్క్ చేసి అందర్నీ కాపాడిన కానిస్టేబుల్
హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రమంజిల్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో భారీ అగ్నిప్రమా
Read Moreపార్లమెంట్ ఎన్నికలకు రెడీగా ఉండాలె.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లకు, పార్టీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్
Read Moreబిల్డింగ్ పై నుంచి కిందపడి వెల్డర్ మృతి
శామీర్ పేట, వెలుగు: బిల్డింగ్ పైనుంచి కింద పడి వెల్డర్ చనిపోయిన ఘటన శామీర్పేట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్ర
Read Moreసెన్సార్ బోర్డు మెంబర్లుగా హరిప్రియ, వంశీప్రియ
హైదరాబాద్, వెలుగు: సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డ్ మెంబర్లుగా అల్లంశెట్టి హరిత (హరిప్రియ), ఏ.వంశీ ప్రియ అపాయింట్ అయ్యారు. ఈ నియామకాల్
Read Moreజర్నలిస్టులకు స్థలాలు వచ్చే వరకు తోడుంటా: మల్లు రవి
వారి హక్కులను కాపాడుతాం: మల్లు రవి జర్నలిస్టుల భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ హైదరాబాద్, వెలుగు:
Read Moreబీ అలర్ట్ : హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలకు కరోనా
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. లేటెస్ట్
Read Moreబస్సులపై దాడి కేసు.. 12 మందికి రిమాండ్
నిందితుల్లో నలుగురు మైనర్లు పంజాగుట్ట, వెలుగు: బిగ్ బాస్ సీజన్– 7 ఫైనల్ సందర్భంగా ఈ నెల 1
Read Moreఫ్లోర్ లీడర్ను రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేస్తది : రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభా పక్ష నేత ఎవరనేది రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం మహారాష్ట్ర వెళ్లడం
Read Moreకేరళ సర్కారు.. అయ్యప్ప భక్తులను పట్టించుకుంటలే : లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులను పట్టించుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లిన
Read Moreఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
పరారీలో మరో నిందితుడు మేడిపల్లి, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఇద్దరిని ఎల్ బీనగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ
Read Moreనేదునూరు ప్రాజెక్టు ఎందుకు కట్టలే .. బీఆర్ఎస్ను నిలదీసిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలోనే శంకుస్థాపన చేసిన 2100 మెగావాట్ల నేదునూరు పవర్ప్లాంట్ను.. అన్ని పర్మిషన్లు ఉన్నప్పటికీ, పదేండ్లు అధికారంలో ఉండీ కూడ
Read More












