Hyderabad
పోచంపల్లి చీరలకు రాష్ట్రపతి ఫిదా
యాదాద్రి, వెలుగు : చేనేత రంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ చేనేత వస్త్రాల తయారీలో ఎంతో ముందున్
Read Moreబీఆర్ఎస్ పాలనపై ఆర్థిక మంత్రి భట్టి ఫైర్
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధేం చేయలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నా
Read Moreనీళ్లు అమ్మి కడ్తమని..అప్పులు తెచ్చిన్రు: సీఎం రేవంత్ రెడ్డి
తాగునీళ్లు, సాగునీళ్లు అమ్మి వ్యాపారం చేస్తమన్నరు: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చలో సీఎం ఫైర్ &
Read Moreతెలంగాణ అప్పులు 6 లక్షల 71 వేల కోట్లు.. ఒక్కొక్కరిపై 2 లక్షలు బాకీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని పదేండ్లు పాలించిన బీఆర్ఎస్.. ప్రజలపై భారీగా అప్పుల భారం మోపిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి
Read Moreరాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కారు దివాళా తీయించింది: రేవంత్రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ దివాళ తీయించిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. బుధవారం (డిసెంబర్ 20) రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల
Read Moreబిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
బిగ్ బాస్ సీజన్ 7 విజేత.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తన స్వగ్రామం అయిన కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 20వ తేద
Read Moreఅయోధ్యకు ఎయిర్ ఇండియా విమానాలు..
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడేకొద్దీ.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఎన్నో దేశాల నుంచి ప్రముఖులు అయోధ్య తరలి వస్తుండటంతో..
Read Moreఇక మీ ఇష్టం కాదు : షాపులు, బార్లు, పాన్ షాపులు ఈ టైంకి మూసేయాలి
శాంతిభద్రతలను పరిరక్షించే ప్రయత్నంలో, షాద్నగర్పై ప్రత్యేక దృష్టి సారించి, సైబరాబాద్ ప్రాంతంలో 'హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 21/76'
Read Moreవీళ్లు మామూలోళ్లు కాదు..17 బైక్ లు దొంగిలించారు..వీళ్లపై 16 కేసులు..
మేడ్చల్ మల్కాజ్ గిరి: పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8లక్షల50వేల
Read Moreహైదరాబాద్లోఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో మోసం..బెంబేలెత్తిపోతున్న ప్రజలు
హైదరాబాద్: కూకట్ పల్లిలోఆర్గానిక్ ఉత్పత్తుల పేరిట మోసం చేస్తున్న ఓ కంపెనీ బండారం బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ నక
Read Moreమహాలక్ష్మిలు.. : 11 రోజులు.. 3 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. 2023, డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింద
Read Moreమే హూనా : కరోనాపై భయం వద్దంట : కేంద్రం చెప్పింది
దేశంలో కొత్త కొవిడ్-19 వేరియంట్ JN.1 వ్యాప్తి నేపథ్యంలో.. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ VK పాల్ ఓ కీలక ప్రకటన జారీ చేశారు. దీని గురించి ఎవరూ చెప్పారు. కొ
Read Moreఎలాగైనా వెళ్లాలి సరే.. ఇలా వెళ్తే అసలుంటామంటారా
ముంబై లోకల్ రైళ్లను సిటీ లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే రద్దీగా ఉండే రైలును చూపించే ఓ వీడియో ప్రయాణికుల జీవితాల భద్రత గురించి పలు ప్రశ్నలను లేవన
Read More












