Hyderabad
62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువ మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలు హైదరాబాద్, వెలుగు : రానున్న అసెం
Read Moreపెట్రో రేట్లలో స్టేట్ ట్యాక్సే ఎక్కువ
సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ తో పోలిస్తే అధికం లీటర్ పెట్రోల్ పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూ.19.90.. స్టేట్ వ్యాట్ రూ.27.63 హైదరాబాద్, వెలుగు :&
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్: విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం
ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఇతర ప్రపంచ దేశాలతో జరిపే అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలను ఒక క్రమపద్ధతిలో రాసే పట్టికను విదేశీ వ్యాపార చెల్లింపుల శేషం (బ్య
Read Moreహైదరాబాద్ ఆతిథ్యం, ఆహారం బాగుంది : షాదాబ్ ఖాన్
రోహిత్ ఇష్టం.. ఫామ్లోకి వస్తే ఆపడం కష్టం హైదరాబాద్, వెలుగు: టీమిండియా కెప్ట
Read Moreఆమెకు నా చొక్క ఇచ్చా.. నా తప్పేంటంటే.. ఆటో డ్రైవర్ సంచలన విషయాలు
ఉజ్జయిని అత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఆటో డ్రైవర్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయ
Read Moreవైశ్యులకు కార్పొరేషన్ పెట్టాలె .. ‘వైశ్య గర్జన’ సభలో వక్తల డిమాండ్
ఎల్బీ నగర్, వెలుగు: వైశ్యులంతా తమ హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పోరాడాలని వైశ్య వికాస వేదిక చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. వైశ్యుల కోస
Read Moreగాంధీ జయంతి.. మహాత్మాకు మోదీ నివాళులు
మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. బాపు కాలాతీత బోధనలు ప్రతి ఒక్కరి మార్గాన్ని ప్రకాశవంతం చేస్తూనే ఉన్నాయ
Read Moreజీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్.. పెద్ద రాష్ట్రాల్లో ఇదే అత్యధిక గ్రోత్
గత నెలలో రికార్డు స్థాయిలో 33 శాతం వృద్ధి నమోదు న్యూఢిల్లీ, వెలుగు: పోయిన నెలలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) వసూళ్లలో తెలంగా
Read Moreశుభ్రతను బాధ్యతగా ఫీల్ అవ్వాలి: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా ఆదివారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై శ్రమదానంలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలను, చెత
Read Moreపింఛన్కు సిగ్నల్ కష్టాలు.. డాబా ఎక్కి పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు
నర్సింహులపేట, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో పింఛన్ కోసం డాబాలు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో మొత్తం 200 మ
Read Moreదసరాకు 5 వేల స్పెషల్ బస్సులు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఈ నెల13 నుంచి 25 వరకు ప్రత్యేక సర్వీసులు సాధారణ చార్జీలతోనే టికెట్లు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా 5,
Read Moreపరాకాష్టకు చేరిన టీఎస్పీఎస్సీ నిర్వాకం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నియామకాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనైన లక్షలాది నిరుద్యోగ యువతకు టీఎస్పీఎస్సీ చేతగానితనం శాపంగా తయారయింది. న
Read More45 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు ఒకేసారి కలుసుకున్నరు
సింగరేణి హైస్కూల్లో సందడి కోల్బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల సందడి నెలకొంది. 1978
Read More













