Hyderabad
ఎస్సై, కానిస్టేబుళ్ల సమస్య పరిష్కరించకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తం
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకో
Read MoreFire accident : సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ రాంగోపాల్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ స్టోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయా
Read Moreఅంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు : మంత్రి హరీష్ రావు
అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీర్ పేట్ లోని వివేకానంద కమ్యూనిటీ హాల్ లో రెండో విడత
Read Moreశ్మశాన వాటికల్లో కనీస సౌలతుల్లేవ్!
మంచినీరు, టాయిలెట్లు లేక ఇబ్బందులు కొన్ని గ్రేవ్ యార్డుల్లో నో స్పేస్ బోర్డులు &nbs
Read Moreపబ్లిక్ ప్లేసెస్లో ఫ్రీ వైఫైతో జాగ్రత్త!
సేఫ్టీ లేని రూటర్స్ను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు హైదరాబాద్&zwnj
Read MoreTSPSC : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారు
హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్ స
Read Moreమైఖేల్ బ్రాస్వెల్ సెంచరీ వృధా.. టీమిండియాదే గెలుపు
ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్ధేశించిన 350 పరుగుల లక్ష
Read Moreఆర్థిక సంక్షోభంలో టీఆర్ఎస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి
దేశాన్ని విమర్శించడం సీఎం కేసీఆర్కు అలవాటైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశాన్ని చైనా, పాకిస్థాన్లతో పోల్చడం కేసీఆర్కు పరిపాటిగా మారిందన్
Read Moreమొహాల్లా క్లినిక్లు చూసి కేసీఆర్ బస్తీ దవాఖాన పెట్టిండు : కేజ్రీవాల్
కంటి వెలుగు కార్యక్రమం గొప్ప సంకల్పమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 4కోట్ల మందికి ఫ్రీ ఐ చెకప్ చేయించడం మామూలు విషయం కాదని చెప్పారు. పంజాబ్
Read Moreక్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్– న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప
Read Moreరాష్ట్ర సర్కారు భూములు అమ్మకుండా కేంద్రం చట్టం తేవాలె : ఆర్. కృష్ణయ్య
రాష్ట్రంలోని వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం అమ్మకుండా కేంద్రం చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాల పేర
Read MoreFarm house case : తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అయిత
Read Moreసినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో : నారా భువనేశ్వరి
ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతాడని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డోనేష
Read More












