Hyderabad

హైదరాబాద్‌కు చేరుకున్న చేగువేరా కూతురు

విప్లప యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా కలకత్తా నుండి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాల

Read More

9వ నిజాంగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్

హైదరాబాద్, వెలుగు: ఎనిమిదో నిజాం ముకరం జా మరణంతో ఆయన పెద్ద కొడుకు మీర్ మహ్మద్ అజ్మత్ అలీ ఖాన్ ​తొమ్మిదో నిజాంగా పట్టాభిషేకం చేశారు. శుక్రవారం చౌమహల్లా

Read More

గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో రాజ్‌భవన్‌, ప్రగతి భవన్‌ మధ్య గ్యాప్‌ కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళిసైను కేసీఆర్ సర్కార్ మరోసారి పక్కనబెట్టింది. 

Read More

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పక్కనున్న మరో నాలుగు కార్ల

Read More

ఏసీడీ పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను దోచుకుంటుంది : వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో కరెంట్ బిల్లుల అదనపు చార్జీలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఈ నెల కరెంట్ ​బిల్లుల్లో అడిషనల్​ కన్జంప్షన్​

Read More

Telangana : ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల షెడ్యూల్‌ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

Read More

కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం.. పెట్రోల్ పంప్ తొలిగింపు

రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణంలో భాగంగా పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ను తొలిగిస్తున్నారు. ఈ స్

Read More

కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న విజయవంతం

మంత్రి కేటీఆర్ దావోస్ ప‌ర్యట‌న ముగిసింది. పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా జ‌రిగిన 2023 ప్ర‌పంచ ఆర్థిక వేదిక స‌ద‌స

Read More

గద్దర్కు సీఎం కేసీఆర్ రూ. 150 కోట్లిచ్చిండు : కేఏ పాల్

ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీ

Read More

టీచర్లపై చేయి చేసుకున్న పోలీసులు

డీఎస్ఈ ముట్టడికి ప్రయత్నించిన స్పౌజ్ టీచర్ల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీస్ వ్యాన్ ఎక్కేందుకు నిరాకరించిన టీచర్లపై చేయి చేసుకున్నారు. లక్డ

Read More

ఇళ్లు డ్యామేజ్ అయితే పూర్తి బాధ్యత మాదే : తలసాని

రాంగోపాల్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రమాదస్థలాన్ని పరిశీలించి సహాయకచ

Read More

టీచర్ల ధర్నా.. చిన్నారుల్ని వ్యాన్ ఎక్కించిన పోలీసులు

హైదరాబాద్ : స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీచర్లు పిలుపునిచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసనలో పాల్

Read More

డెక్కన్ మాల్ ఘటన ప్రభుత్వానికి హెచ్చరిక : కోదండరాం

రాంగోపాల్ పేట అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల

Read More