Hyderabad

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ హత్య

పెట్రోల్​ బంక్​ వద్ద కాల్చి చంపిన నల్లజాతి దుండగుడు  బీడీఎస్ పూర్తి చేసి 2023లో యూఎస్ వెళ్లిన చంద్రశేఖర్  మాస్టర్స్​ కంప్లీట్ చేసి&nb

Read More

కొండాపూర్‌‌‌‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్

హైకోర్టు తీర్పు మేరకు సర్వే నంబర్​  59లో  అక్రమ నిర్మాణాల కూల్చివేత  రూ.3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అ

Read More

ఆ ఆరు గంటలు యమ డేంజర్..మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు

మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఏటా నమోదవుతున్న యాక్సిడెంట్లలో 75శాతం ఆ టైంలోనే ఇండ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం,

Read More

ట్రిపుల్‌‌ ఆర్ నార్త్ అలైన్‌‌మెంట్‌‌లో నో చేంజ్! 6 లేన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..జనవరి నుంచి వర్క్ స్టార్ట్

రోడ్డు పొడవు అంతే..వెడల్పు మాత్రమే పెరుగుతున్నది 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్పు.. కేంద్రం నుంచి గ్రీన్ ​సిగ్నల్​ జనవరి నుంచి వర్క్​

Read More

ఆక్రమణల నుంచి ఆధీనంలోకి!. హైడ్రా సాయంతో రూ. 60 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం

ఇప్పటికే దాదాపు వెయ్యి ఎకరాలు స్వాధీనం వీటి విలువ రూ.60 వేల కోట్లు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి  జిల్లాల్లో ప్రభుత్వ భూములు, చెరు

Read More

పేదలకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో 1,730 మందికి డబుల్ ఇండ్ల పంపిణీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిటీ ఇన్ చార్జి మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. చార్మినార్, మలక్ పేట, యాకత

Read More

హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం

హర్యానా మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహణ ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌&zwnj

Read More

ప్రముఖ నవలా రచయిత లల్లా దేవి కన్నుమూత

అమరావతి : ప్రముఖ రచయిత లల్లా (82) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు పరుచూరి నారాయణాచార్యుల

Read More

అమరావతిలో రూ. 10 వేల కోట్ల మలేషియా పెట్టుబడులు

ఏపీ రాజధాని అమరావతిలో 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టటానికి మలేషియా ప్రతినిధులు అంగీకరించినట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. 2025, అక్టోబర్ 3వ

Read More

తిరుపతి పట్టణానికి బాంబు బెదిరింపులు : 4 ప్రాంతాల్లో RDX పెట్టామంటూ మెయిల్స్

తిరుపతి పట్టణంలో హై టెన్షన్. టౌన్ లోని నాలుగు చోట్ల RDX బాంబులు పెట్టాం అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ మెయిల్స్ వచ్చాయి. 2025, అక్టోబర

Read More

వందే భారత్ రైలు ఢీకొని నలుగురు యువకులు చనిపోయారు

హై స్పీడ్ రైలు వందే భారత్ రైలు ఢీకొని నలుగురు చనిపోయిన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెబు

Read More

Good News : ఇండియన్ ఆర్మీలో IIT అర్హతతో 200 ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ ఇంజినీర్స్ ( ఇండియన్ ఆర్మీ డీజీ ఈఎంఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎల్​డీసీ, ఫైర్​మ

Read More

Students Special : వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ లో లక్షల కోట్ల పెట్టుబడులు

భారతదేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్​లో 26 దేశీయ, విదేశీ సంస్థలతో కేంద్

Read More