India

పైసా ఖర్చు లేకుండా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోండి.. జూన్‌ 14 వరకే గడువు

ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఆ అవకాశం కొద్దిరోజులు మాత్రమే మీకుంది. ఆధార్ ప్రాధికార సంస్థ యూనిక్యూ ఐ

Read More

రైట్ రైట్ : లారీలో ప్రయాణించిన రాహుల్.. అర్థరాత్రి హైవేలో

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2023 మే 22 సోమవారం రాత్రి హర్యానాలోని ఓ ట్రక్కులోఎక్కి అంబాలా  నుంచి చండీగఢ్  వరకు 50 కిలోమీటర్లు ప్రయాణించార

Read More

మిగిలింది ఐదు  రాష్ట్రాల ఎన్నికలే!

ఈ ఏడాది డిసెంబర్ తెలంగాణ, చత్తీస్‌‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం 5 -రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్నాటకలో బీజేపీ ఓటమి తర్వాత, మి

Read More

రూ.2 వేల నోటుతో బ్యాంకుకు వెళ్లండి.. మార్చుకోండి

రూ. 2 వేల నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.  2023 మే 23 మంగళవారం నుంచి బ్యాంకులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బ

Read More

మయన్మార్లో స్వల్ప భూకంపం

మయన్మార్లో 2023 మే 22 సోమవారం రోజున  ఉదయం 8:15 నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.5 గా నమోదైనట్లుగా నేషనల

Read More

2000 నోటు ఉపసంహరణ పేదలకు భారం కాదు

ఇటీవల రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన తెలిసిందే. సాదారణంగా ఏ నోట్ల రద్దు వల్ల ఒక్క ప్రభుత్వమే ప్రయోజనం పొందదు. ఒక రకంగా ప

Read More

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు.  తనకు కల్పించిన జీరో ట్రాఫిక్ సౌకర్యాన్ని ఉపసంహరించుకుటున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై బెం

Read More

దేశంలో రూ. 10వేల నోట్...ఎప్పుడంటే

భారతదేశంలో ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోట్ అంటే మనకు గుర్తుకు వచ్చేది రూ. 2వేల నోట్. 2016 వరకు రూ. 1000 నోట్ ఉండేది. ఆ తర్వాత వీటిని ర

Read More

 మోడీ కోసం రూల్స్  బ్రేక్.. ప్రధాని కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా పీఎం 

జపాన్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ 2023 మే 21 ఆదివారం రోజున పపువా న్యూ గినియాకు చేరుకున్నారు.  ఈ సందర్భ

Read More

కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఏడేళ్లు పట్టింది : చిదంబరం

రూ.2 వేల కరెన్సీ నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత

Read More

అటవీ క్షీణతలో రెండో స్థానంలో భారత్​

2015–2020 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా అటవీ ప్రాంతాల క్షీణతపై యూఎన్​ఓ అనుబంధ సంస్థ యుటిలిటీ బిడ్డరర్​ నివేదికను విడుదల చేసింది. ఇంధనం, యుటిలిటీ

Read More

ఐహెచ్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ ఛాలెంజర్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ విన్నర్‌‌‌‌‌‌‌‌ ఇండియా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్‌‌‌‌

Read More

పాక్ తో సాధారణ సంబంధాలే కోరుకుంటున్నం : మోడీ

    పొరుగు దేశంతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నం       బార్డర్ లో శాంతి ఉంటేనే చైనాతో మంచి రిలేషన్స్    &

Read More