India

ప్రధాని మోడీ - ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భేటీ.. యుద్దం మొదలైన తర్వాత ఇదే తొలిసారి

జీ7 సదస్సులో భాగంగా హిరోషిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వ

Read More

అమెరికా నుంచి ఇండియాకు కారులో వచ్చాడు.. ఇదెలా సాధ్యం

ఓ వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకు ఏకంగా కారులో వ‌చ్చేసాడు. సాధార‌ణంగా ఇండియా టు అమెరికా అంటే విమానంలోనే వెళ్లాలి. రోడ్ ట్రిప్‌తో అసాధ్యం

Read More

తహవుర్ రాణాను ఇండియాకు అప్పగించనున్న యూఎస్

న్యూఢిల్లీ : 26/11 ముంబై దాడుల(2008 ముంబై టెర్రర్ అటాక్) కేసు ప్రధాన నిందితుల్లో ఒకడైన తహవుర్ హుస్సేన్ రాణాను ఇండియాకు అప్పగించేందుకు అమెరికాలోని కాలి

Read More

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన కొత్త  పార్లమెంట్ భవనానికి ముహుర్తం ఖారారైంది.  2023 మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభ

Read More

ఆమెకు 28, ఆయనకు 60 .. లేటు వయసులో ఘాటు ప్రేమ.. పోలీస్ స్టేషన్​లోనే పెళ్లి

ప్రేమకు కులం, మతం మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది ఓ జంట.  ఉత్తర్​ప్రదేశ్​.. భదోహి జిల్లాలోని బీహరోజ్​పుర్​కు చెందిన రామ్​ యాదవ

Read More

నిఖత్ జరీన్కు రూ. 2 కోట్ల సాయం...సీఎం కేసీఆర్ ప్రకటన

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్  రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాట

Read More

అవాక్కయ్యారా.. : పని మనిషి జీతం రూ. 2 కోట్లు

ఏంటీ టైటిల్ వినగానే షాక్ అయ్యారు.. పని మనిషి ఏంటీ.. జీతం 2 కోట్ల రూపాయలు ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ఇది అక్షర సత్యం అండీ.. రెండు కోట్ల రూపాయలు ఇచ్చే ప

Read More

యూఎస్ రిపోర్ట్​ను తీవ్రంగా ఖండించిన ఇండియా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన 2022 రిపోర్ట్ ను మన విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇండియాలో మైనార్టీలకు వ్యతి

Read More

పిల్లల్ని కనాలి.. నా భర్తను రిలీజ్ చేయండి.. పోలీసులకు మహిళ దరఖాస్తు

పిల్లల్ని కనడం కోసం జైల్లో ఉన్న తన భర్తను  పెరోల్ పై రిలీజ్ చేయాలని ఓ మహిళ  జైలు అధికారులకు దరఖాస్తు చేసింది. దరఖాస్తులో మహిళ..   తనకు

Read More

పూరీ-హౌరా వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మే 18, 2023గురువారం రోజున హౌరా,  పూరీల మధ్య ప్రయణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.  వీడియో

Read More

30వేల ఫేక్ సిమ్లు డియాక్టివేట్.. ఒకే వ్యక్తి పేరు మీద 684 సిమ్లు

ముంబైలోని టెలికాం విభాగం ఏకంగా 30,000 సిమ్‌ కార్డు లను డియాక్టివేట్ చేసింది.  ఒకే ఫోటోతో వేర్వేరు పేర్లతో ఫోర్జరీ చేసి తీసుకున్న సిమ్‌

Read More

కర్నాటక సీఎం ఎంపికలో గందరగోళం.. ఫైనల్ కాలేదన్న సూర్జేవాలా

కర్ణాటక సీఎం సిద్దరామయ్య అంటూ వచ్చిన వార్తలు, కాంగ్రెస్ పార్టీ సోర్స్ పై.. ఆ పార్టీ అధిష్టానం యూటర్న్ తీసుకుంది. సీఎం ఎవరు అనే విషయంపై ఇంకా చర్చలు జరు

Read More

సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఊరట

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణపై మధ్యంతర స్టే మంజూరు చే

Read More