Indian Army
సైన్యంలో చేరిన అమరవీరుడి భార్య
గాల్వాన్ లోయ అమరుడు దీపక్ సింగ్ కలను ఆయన భార్య రేఖాసింగ్ నేరవేర్చారు. భర్త అనుకున్నట్టే భారత సైన్యంలో చేరారు. అయితే తాను సాధించిన లక్ష్యాన్ని భర్త చూడ
Read Moreయువతులను కాపాడిన ఇండియన్ ఆర్మీ
భారత ఆర్మీ అధికారులు రిషికేశ్లో నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువతులను కాపాడారు. పూల్ చట్టి ప్రాంతంలో సివిలియన్ రాఫ్ట్ నుంచి ప్రమాదవశాత్తు యువతుల
Read Moreఉగ్రవాదంపై కలసి పోరాడుదామన్న ఆర్మీ
శ్రీనగర్: కశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరులో అందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ స్పష్టం చేసింది. టెర్రరిజం మీద జరిపే యుధ్ధంలో కశ్మీర్ ఒంటరి కాదని
Read Moreచైనాకు రాజ్నాథ్ వార్నింగ్ !
వాషింగ్టన్: దేశ రక్షణ విషయంలో అస్సలు వెనుకాడబోమని భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇండియా జోలికొస్తే ఊరుకోబోమని పరోక్షంగా చైనాను హెచ్చరించార
Read Moreబీఎస్ఎఫ్ జవాన్ల పాసింగ్ ఔట్ పరేడ్
శ్రీనగర్ ఎస్టీసీ బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయంలో జవాన్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఇందులో 242 మంది జవాన్లు పాల్గొన్నారు. మొత్తంగా 44 వారాల పాటు జవాన
Read Moreకశ్మీర్లో ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
జమ్ము కశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ విశాల్ కుమార్ పార్థివ దేహానికి డీజీపీ దిల్బాగ్&zw
Read Moreమీడియం రేంజ్ మిసైల్ గురి తప్పలే!
బాలేశ్వర్: డీఆర్డీవో ఎక్కుపెట్టిన గురి తప్పలేదు. ఎంచుకున్న టార్గెట్ మిస్ అవ్వలేదు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) తయారు చేసిన మీడియం రేం
Read Moreత్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో 4 వారాల్లోనే ఇండ్లు కట్టిన ఆర్మీ
ఇండియన్ ఆర్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు వారాల్లోనే అన్ని హంగులతో కూడిన రెండు ఇళ్లను కట్టేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన మిలిటరీ ఇంజీ
Read Moreకశ్మీర్ లో వింటర్ ఫెస్టివల్
కశ్మీర్ గుల్ మార్గ్ లోని టూరిస్ట్ రిసార్ట్ లో వింటర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీ డాగర్ డివిజన్, కశ్మీర్ &nbs
Read Moreమైనస్ 20 డిగ్రీల చలిలో జవాన్ల పహారా
దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీర జవాన్లు పహారా కాస్తున్నారు. సరిహద్దుల్లో శత్రువులు, ఉగ్రవాదులతోనే కాకుండా ప్రతికూల వాతావరణంతోనూ నిరంత
Read Moreడ్రోన్లతో వ్యాక్సిన్ పంపిణీ చేస్తోన్న ఆర్మీ
జమ్మూ కశ్మీర్లో మంచుతో కూడిన ప్రాంతాల్లోని సైనిక దళాలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ను సరఫరా చేయడానికి భారత సైన్యం డ్రోన్లను ఉపయోగిస్తోంద
Read Moreసర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రపంచానికి తెలుసు
తెలంగాణ సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రపంచానికి తెలుస
Read Moreమంచు కొండలు కూలి.. ఏడుగురు జవాన్లు మృతి
బోర్డర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కమెంగ్ సెక్టార్ లో ఏడుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ
Read More












