Indian Army

‘పూజిస్తం.. అవసరమైతే శిక్షిస్తం’

ఆక్రమించుకునే రోజులు పోయినయ్ లడఖ్ వేదికగా చైనాకు ప్రధాని మోడీ గట్టి వార్నింగ్ ఇప్పుడున్నదంతా అభివృద్ధి యుగమేశత్రువులు మన వాడివేడి రుచి చూశారుశాంతి కావ

Read More

కంపెనీ టీషర్టులు తగులబెట్టిన జోమాటో ఉద్యోగులు

గత వారం లడఖ్‌లో చైనా సైన్యం 20 మంది భారత సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్‌కతాలోని జోమాటో ఉద్యోగులు కంపెనీ టీషర్టులను కాల్చివేశారు. బెహాలాలో జరిగి

Read More

చైనా బార్డర్‌లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ

లడఖ్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ మోహరించిన ఇండియా లడఖ్: మన దేశం, చైనా మధ్య టెన్షన్లు తగ్గలేదు. రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన తర్వాత… బార్డర్‌లో మామ

Read More

సైన్యానికి ఫ్రీ హ్యాండ్ అన్న మోడీ.. వెంట‌నే చైనా స‌రిహ‌ద్దుల్లో రూల్స్ మార్చిన భార‌త ఆర్మీ

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో గాల్వ‌న్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ త‌ర్వాత భార‌త ఆర్మీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. చైనా స‌రి

Read More

మీకు అది రాజనీతి అవుతుందా? బీజేపీ జాతీయాధ్యక్షుడికి హరీష్ రావు ప్రశ్న

‘దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు. అలా చేస్తే సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి క

Read More

క‌ల్న‌ల్ సంతోష్ భార్య‌కు గ్రూప్-1 ఉద్యోగం.. రూ.5 కోట్ల సాయం

స్వ‌యంగా క‌ల్న‌ల్ ఇంటికి వెళ్లి సాయం అందిస్తా: సీఎం కేసీఆర్ భార‌త్ – చైనా స‌రిహ‌ద్దులోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో మరణించిన కల్న

Read More

మోడీ అధ్యక్షతన 19న ఆల్‌ పార్టీ మీటింగ్‌

బార్డర్‌‌ ఇష్యూపై చర్చించేందుకు న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఈ నెల 19న ప్రధాని మోడీ అధ్యక్షతన ఆల్‌ పార్

Read More

దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రుడైన సూర్యాపేట బిడ్డ క‌ల్న‌ల్ బిక్కుమ‌ల్ల సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సానుభూతి

Read More

చైనా బార్డర్ లో చనిపోయిన కల్నల్ తెలంగాణ వ్యక్తే

ఈ రోజు భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఒక కల్నల్ తో పాటు మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. గాల్వాన్ వ్యాలీలో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిం

Read More

టెర్రరిస్టుల చొరబాటు యత్నం.. తిప్పికొట్టిన ఆర్మీ

శ్రీనగర్: లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించాలనుకున్న టెర్రరిస్టు గ్రూప్ యత్నాలను ఆర్మీ విఫలం చేసింది. ఈ నెల 3వ తేదీన ఇండియా భూభాగంలోకి చొర

Read More

బోర్డర్‌‌లో పాక్‌ కాల్పులు.. జవాను మృతి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్‌  ఒక టెర్రరిస్ట్‌ హతం శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో బోర్డర్‌‌లో పాకిస్తాన్‌ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒ

Read More