KCR
కాళేశ్వరం అప్పు రూ.87 వేల 449 కోట్లు,
కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ బిల్లులు రూ.3,192.08 కోట్లు ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం చేసిన బిల్లుల్లో రూ.1,915.88 కోట్లు కాళేశ
Read Moreతెలంగాణలో కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం : వివేక్ వెంకటస్వామి
‘‘2 టీఎంసీల నీటిని ఉపయోగించుకోలేని కేసీఆర్ సర్కారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మూడో టీఎంసీ ప
Read Moreకాళేశ్వరం... ప్రజాధనం.. దుర్వినియోగం: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి
కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇంతవరకు రెండు టీఎంసీల పనే పూర్తి కాలేదని... కాని మూడో టీఎంసీకి గత ప్రభుత్వం అనవసరంగా ఖర్చు చేసిందని చెన్నూరు ఎమ్మెల్
Read Moreకేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాక
హైదరాబాద్, వెలుగు: మళ్లీ అధికారంలోకి వస్తే వాడుకుందామన్న ఆలోచనతో అప్పట్లో సీఎం హోదాలో కేసీఆర్ కొనుగోలు చేసి దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్ కార్లు త్వరల
Read Moreకేసీఆర్ పాలనలో హైదరాబాద్ చుట్టూ లక్ష కోట్ల భూములు స్వాహా
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరిక
Read Moreకేసీఆర్ పాలనలో ఆరునెలల్లో 30 వేల కోట్ల భూములు స్వాహా
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూదందా అంతా ఇంతా కాదు. అధికారం తమ చేతుల్లో ఉందన్న ధీమాతో గులాబీ లీడర్లు దొరికిన కాడికి దొరికినట్లు
Read Moreకేసీఆర్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచిపెట్టిండు : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మూడోసారి గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 2
Read Moreస్వేదపత్రం కాదు.. మీ సౌధపత్రం బయటపెట్టాలి
రాష్ట్రాన్ని ముంచి కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు పెంచుకుంది బంగ్లాలు, ఫామ్ హౌస్లు ఎట్ల వచ్చినయో ప్రజలకు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ
Read Moreఇవాళ( డిసెంబర్ 28) తెలంగాణకు అమిత్ షా
కొంగరకలాన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్న కేంద్ర హోంమంత్రి నోవాటెల్ లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ చ
Read Moreలక్షల కోట్ల భూములు స్వాహా.. బయటపడ్తున్న బీఆర్ఎస్ పాలనలోని అక్రమ దందాలు
ధరణిని అడ్డం పెట్టుకొని దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జాలు నాటి మంత్రులు, లీడర్ల అనుచరుల పేర్ల మీదికి వందల ఎకరాలు గచ్చిబౌలి ఏరియాలోనే రూ. 57 వేల కో
Read Moreబీఆర్ఎస్ నాయకులది స్వేదపత్రం కాదు.. సౌధపత్రం: పొన్నం ప్రభాకర్
సమస్యల పరిష్కారం కోసమే ప్రజాపాలన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట: ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్ప
Read Moreముగిసిన సింగరేణి ఎన్నికలు.. ఫలితాలపై ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (డిసెంబర్ 27న) సింగరేణి సంస్థలో నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో
Read Moreరేవంత్ సర్కారుపై ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు..
దివ్యాంగులు, మహిళలు, వృద్దులు, పిల్లల కోసం గత మూడేళ్లలో కేంద్రం రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఉపకరణాలు రానివాళ్లు బాధపడాల్సిన
Read More












