KCR

డుమ్మాలకు కేరాఫ్ కేసీఆర్.. కీలక సమావేశాలకు గైర్హాజరు

ఇవాళ హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలెక్షన్ కమిటీ మీటింగ్ కూ వెళ్లలే  అదే సమయంలో ఎర్రవల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో మీటిం

Read More

సన్న బియ్యం పంపిణీ పథకం కాదు.. పేదలకు వరం: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: సన్న బియ్యం పంపిణీ అనేది సంక్షేమ పథకం కాదని.. ఆ స్కీమ్ పేదలకు వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగ

Read More

తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్‎దే పవర్: మంత్రి కొండా సురేఖ

వరంగల్: తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బీఆర్ఎస్

Read More

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారుకు పరీక్ష

  హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు మజ్లిస్ కు సపోర్ట్ ఇవ్వనున్న కాంగ్రెస్! మజ్లిస్ కు బీఆర్ఎస్ మద్దతిస్తే కాంగ్ర

Read More

ఇదేం ఇందిరమ్మ రాజ్యం.. ఇలా ఎంత మందిపై కేసులు పెడ్తరు.?: హరీశ్ రావు

బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీశ్ రావు. హెచ్ సీయూ  వ

Read More

చెట్లు పెరిగితే అడవి ఐతదా?.. హెచ్​సీయూ ఇష్యూపై మంత్రి జూపల్లి

హైదరాబాద్: హెచ్​సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని.. 400 ఎకరాల భూమి వెనక పాత్రధారులు, సూత్రధారులు ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్

Read More

1,213 ఎకరాల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ

పార్కింగ్ కే వెయ్యికిపైగా ఎకరాల స్థలం 154 ఎకరాల్లో సభా వేదిక, ప్రాంగణానికి ఏర్పాట్లు  ఫాంహౌస్​లో కేసీఆర్​తో వరంగల్ జిల్లా నేతల చర్చలు 

Read More

కళ్లలో కన్నీళ్లే మిగిలాయ్.. ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలే: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంటేనే వింతైన పాలన అని.. రాష్ట్రంలో మార్పు కోరుకున్న రైతుల కళ్లలో కన్నీళ్లే మిగిలాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్

Read More

బీసీల ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరం!

సంఘాలు కోరిన ఢిల్లీ  తరలని లీడర్స్ హాట్ టాపిక్ గా కారు, కమలం నేతల గైర్హాజరు  రేపు 9వ షెడ్యూల్ సవరించాలంటూ ఆందోళన హైదరాబాద్: బీసీ

Read More

ఆ 400 ఎకరాలు న్యాయపరంగానే తీసుకుంటున్నం: శ్రీధర్ బాబు

కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని న్యాయపరంగానే తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  హెచ్ సీయూ విద్యార్థులు ఆందోళన పడొద్దు..ప

Read More

సన్న బియ్యం స్కీమ్ నిరుపేదల ఆత్మగౌరవ పథకం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట

Read More

హెచ్​సీయూ భూములను అమ్మొద్దు .. భవిష్యత్ తరాలకు గ్రీన్ స్పేస్ అందదు: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తమకూ తెలుసని..కానీ హెచ్​సీయూ భూములను మాత్రం అమ్మవద్దని ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు..సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన శ్రవణ్ రావు పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో శ్రవణ్ రావు సిట్ అధిక

Read More