
KCR
ఫోన్ ట్యాపింగ్ కేసు: శ్రవణ్ రావును 5 గంటలు విచారించిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐదు గంటల పాటు శ్రవణ్ రావు ను ప్రశ్నించారు
Read Moreనేను KCR అంతా మంచి కాదు.. కొంచెం రౌడీ టైప్.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: కవిత
కామారెడ్డి: నేను కేసీఆర్ అంతా మంచి వ్యక్తిని కాదని.. తాను కొంచెం రౌడీ టైప్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కొ
Read Moreచట్టం తెచ్చిండు కానీ రూల్స్ తేలె.. దొరకు పొద్దున ఏ ఆలోచన వస్తే అదే రూల్: పొంగులేటి
దొరల కోసం నాడు కేసీఆర్ ధరణి తెచ్చారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భూభారతి చట్టం పోర్టల్ ప్రారంభోత్సవం సందర్బంగా మాట్లాడిన ఆయ
Read Moreఅంబేద్కర్ ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పాటు: హరీష్ రావు
సిద్దిపేట: విద్య లేనిదే విముక్తి లేదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద
Read Moreకేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది మా కుటుంబం : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కామెంట్స్
అంబేద్కర్ను రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కామెంట్స్ నిజామాబాద్, వెలుగు: తమది సంచులు మోసే సంస్కృతి కాదని, జా
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలే.. బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు: మంత్రి శ్రీధర్ బాబు
కంచ గచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోలేదు అలాంటప్పుడు బ్రోకర్ ఎక్కడి నుంచి వచ్చిండు కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ సెబీ, ఆర్బీ
Read Moreహెచ్ సీయూలో ఏనుగులా?.. ఏఐతో సృష్టించి ఆగం జేసిండ్రు: మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో ఏనుగుల శాతం ఎంత.? ఏఐతో సృష్టించి ఆగం జేసిండ్రు ఆ భూమికి ఐసీఐసీఐ లోన్ ఇవ్వలే సుప్రీం తీర్పు తర్వాత భూమిపై కేసుల్లేవ్ కేటీఆర్ వి అ
Read Moreమాటలు ఎక్కువ.. చేతలు తక్కువ.. సీఎం రేవంత్పై హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు
Read Moreవనజీవి రామయ్య మరణం పచ్చదనానికి తీరని లోటు: కేసీఆర్
హైదరాబాద్: పద్మ శ్రీ అవార్డు గ్రహీత, వనజీవి రామయ్య మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణవేత్తను కోల
Read Moreవిజిలెన్స్ రిపోర్ట్పై ఏం చేద్దాం.. 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు..?
కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు వీరిలో ఎక్కువమంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజినీర్లే! ఒకేసారి చర్యలు తీసుకుంటే శ
Read Moreబిల్లిరావ్తో 5,200 కోట్ల డీల్.. కమీషన్ మిస్సయిందనే కేటీఆర్కు కడుపు మంట
హైదరాబాద్: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ఐంఎంజీ భరత్ అనే సంస్థకు, బిల్లి రావ్ అనే వ్యక్తికి కట్టబెట్టార
Read Moreఏప్రిల్ 17 లోపు బీఆర్ఎస్ సభ అనుమతిపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర
Read Moreహెచ్సీయూలో రోడ్డు వేసినప్పుడు ఎక్కడికి పోయారు బావ,బావమరిది: ఎంపీ రఘునందన రావు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద నాన్ స్టాప్ గా దాడి చేస్తోంటే..
Read More