latest news
మిస్టరీ : కొండెక్కని దీపం?
ఈ కొండ మీద కొండెక్కని దీపం ఒకటి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. వేల ఏండ్ల నాటి నుంచి ఈ దీపం ఒక్కసారి కూడా ఆరిపోలేదు. అదొక్కటే కాదు ఈ దీపానికి వత్తి లేదు! ఇం
Read Moreదీపావళి వేడుకలకు హైదరాబాద్ రెడీ
దీపావళి పండుగను సంబురంగా జరుపుకునేందుకు గ్రేటర్ సిటీ సిద్ధమైంది. మట్టి దీపాలు, పూలు, ఇతర పూజా సామగ్రితో పాటు పటాకులు కొనేవారితో సిటీలోని ప్రధాన మార్కె
Read Moreతెలంగాణ కిచెన్..టపాసుల పండక్కి హెల్దీ స్వీట్లు
దీపావళి అనగానే టపాసులు గుర్తొస్తాయి. వాటి తర్వాత తియ్యగా టపాసుల్లా పేలే స్వీట్లు కళ్లముందు కదులుతాయి. కానీ.. ఈ మధ్య చాలామంది చక్కెరతో చేసిన స్వీ
Read Moreకవర్ స్టోరీ : చాయ్.. కహానీ!
కిరణ్.. ఉదయం బ్రష్ చేయకుండానే టీ తాగుతాడు. లేదంటే అతనికి రోజు మొదలైనట్టే ఉండదు. అంతేకాదు.. చీకటి పడేసరికి పది నుంచ
Read Moreబీఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, వెలుగు : పోలింగ్ తేదీకి టైమ్ దగ్గర పడుతుండటంతో ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు.
Read Moreకేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడక : షర్మిల
హైదరాబాద్, వెలుగు : కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని ఆయన ఎన్నికల అఫిడవిట్ ద్వారానే తేటతెల్లం అయ్యిందని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల శనివారం ఒక ప్
Read Moreఅన్ని వర్గాలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం : సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, వెలుగు : అన్ని వర్గాలు బాగుపడాలన్నదే బీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని మహేశ్వరం సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Read Moreచేవెళ్లలో భీం భరత్ గెలుపునకు సహకరించండి : రేవంత్ రెడ్డి
చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ గెలుపునకు సహకరించాలని అసంతృప్త నేత సున్నపు వసంతంను పీసీసీ చీఫ్ రేవంత
Read Moreఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలను నిలదీయండి : తలసాని
సికింద్రాబాద్, వెలుగు : ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీ నేతలను సనత్ నగర్ సెగ్మెంట్కు ఏం చేశారో అడిగి నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి త
Read Moreహర్యానాలో కల్తీ మద్యం తాగి 19 మంది మృతి
ఏడుగురి అరెస్ట్ చండీగఢ్ : హర్యానాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి చెందారు. యమునానగర్, అంబాలా జిల్లాల్లోని మందేబరి,
Read Moreఆడపిల్ల పుట్టిందని వదిలేసిన తల్లి.. గాంధీలో శిశువు మృతి
పద్మారావు నగర్, వెలుగు : ఆడపిల్ల.. ఆపై అనారోగ్యంతో పుట్టడంతో ఓ కన్నతల్లి తన బిడ్డను దవాఖానలోనే వదిలిపెట్టి వెళ్లింది. తక్కువ బరువుతో పుట్టిన ఆ శిశువు
Read Moreతెలంగాణలో నవంబర్ 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ టూర్
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర నేతలు
Read Moreత్వరలో ఉత్తరాఖండ్లో యూసీసీ అమలు!
దీపావళి తర్వాత అసెంబ్లీలో బిల్లు డెహ్రాడూన్ : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీపావళి తర్వాత య
Read More












