latest news
సామాజిక తెలంగాణనా.. దొరల తెలంగాణనా?: రాహుల్
ఏది కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలి: రాహుల్ కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో రాష్ట్రం బందీ భూకబ్జాలు, మైనింగ్ మాఫియాలు పెరిగిపోయినయ్ మేం అధికారంలోకి
Read Moreసంస్మరణే కాదు,.. సంస్కరణా కావాలి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నాడు దేశ మంతటా సంస్మరించుకోవటం ఆనవాయితీగా వస్తున్న ఒక పవిత్ర సంప్రద
Read More95కు పైగా సీట్లు గెలుస్తం .. నాకు ఎలాంటి డౌట్ లేదు: కేసీఆర్
గజ్వేల్లో 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు కట్టుకున్నం పేరుకే అక్కడి ఎమ్మెల్యేను గనీ ప్రజలకు దొర్క.. నా బాధ్యత అలాంటిది వచ్చే టర్మ్
Read Moreకాంగ్రెస్కు చెరుకు సుధాకర్ రాజీనామా
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెరుకు సుధాకర్ రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమకారులు, బీసీ లీడర్లకు గుర్తింపు లేకుండా పోతున్నదని అన్నారు. ఈ మ
Read Moreఆదిలాబాద్ కాంగ్రెస్ టికెట్ రేసులో అల్లూరి
హస్తినలో మకాం వేసి లాబీయింగ్ టికెట్కోసం ఇప్పటికే ముగ్గురి ప్రయత్నాలు సంజీవరెడ్డి రా
Read Moreకాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా గిఫ్ట్....
ఆంధ్రప్రదేశ్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్
Read Moreజగిత్యాలలో హాట్ టాపిక్గా మారిన బొడిగె శోభ కామెంట్స్
జగిత్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ లీడర్ సింగిల్ విండో
Read Moreసంచలన కేసులో కిడ్నాపర్లు అరెస్ట్ : రూ.3 కోట్లు రికవరీ.. కోటి వాడేశారు
నంద్యాల జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసి నాలుగు కోట్లు దోచుకున్న కేసులో 15 మందిని అరెస్టు చేశారు. కిడ్నాపర్ల నుంచి మూడు కో
Read Moreహైదరాబాద్లో అగ్ని ప్రమాదం.. హాస్టల్లో చెలరేగుతున్న మంటలు
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కింగ్ కోఠిలోని ఓ హాస్టల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో హాస్టల్ లో బాయ్స్ ఎవ్వరు లేకపోవడంతో ప
Read MoreViral Video: సూపర్ ఐడియా: ఈ బ్రో ట్రాఫిక్ లో ఎలా రోడ్డు క్రాస్ చేశాడో చూడండి..
నగరాల్లో జనాలు రోడ్డు క్రాస్ చేయాలంటే తిప్పలు తప్పవు.. రయ్ రయ్ మంటూ దూసుకెళ్లే వాహనాలతో పాదచారులు రోడ్డు దాటాలంటే పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
Read Moreహనుమకొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
హనుమకొండ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హసన్ పర్తి మండలం అనంతసాగర్ ఎస్ఆర్ ఇంజనీర్ కాలేజీ
Read Moreశివరాంను అరెస్ట్ చేయొద్దు: నాంపల్లి కోర్టు
ప్రవళిక కేసులో నిందితుడిగా ఉన్న శివరాంను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్ట
Read Moreశభాష్: ఏషియన్ గేమ్స్ ఆటగాళ్లను అభినందించిన సీఎం జగన్
ఏషియన్ గేమ్స్ 2023లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం వైఎస్ జగన్ను కలిశారు. కోనేరు హంపి, బి అనూష, యర్రాజీ నేడు జ్యో
Read More












