latest news
నమో భారత్ రైలు ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశంలోనే మొదటి సెమీ హైస్సీడ్ సర్వీస్
దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు నమో భారత్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఘజియా బాద్, మీరట్ మీదుగా RRTS
Read Moreపూల దండలు కాదు.. అవి డబ్బుల దండలు.. 2 కోట్ల 50 లక్షలతో అమ్మవారికి అలంకారం
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భిన్నరూపాల్లో అలంకరించిన ఆదిపరాశక్తి మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం వాసవి కన్యక
Read Moreబీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ కు కీలక నేతలు దూరమవుతున్నారు. తాజాగా శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా
Read Moreవాయిస్ మేసేజ్ కోసం.. వాట్సప్లో మరో కొత్త ఫీచర్..
వినియోగదారుల భత్రద, సౌకర్యం కోసం ఇన్ స్టంట్ మేసేజింగ్ యాప్ వాట్సప్.. రోజుకో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ కీ ఫీ
Read Moreఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వేస్టేనా.. దారుణంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..
ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, డెంగ్యూ పరిస్థితి దేశవ్యాప్తంగా దారుణంగా ఉంది. బీహార్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్ల
Read Moreబోయినిపల్లి మండలంలో అభివృద్ధి పై చర్చకు సిద్ధం
బోయినిపల్లి,వెలుగు : మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీపీ వేణుగోపాల్,
Read Moreసంక్షేమ పథకాలను వివరించాలి : సుంకె రవిశంకర్
గంగాధర, వెలుగు : సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. మధురానగర్లో మండల ముఖ్యకార
Read Moreప్రతిపక్షాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు: వద్దిరాజు రవిచంద్ర
ఇల్లెందు/కామేపల్లి, వెలుగు: మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ కోరారు. కామేపల్లి మండలం కొత్త లింగ
Read Moreరైతులకు కరెంట్ కష్టాలు తప్పినయ్ : బోయినపల్లి వినోద్ కుమార్
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కోనరావుపేట,వెలుగు : 24 గంటల ఉచిత కరెంట్ తో రైతులకు కరెంట్ కష్టాలు తప్పాయని ప్రణాళిక సంఘం ఉపాధ్
Read Moreమెడ నొప్పే కదా అని కొట్టిపారేస్తున్నారా.. ఇది క్యాన్సర్ కు కారకమట
కొన్నేళ్లుగా జీవనశైలిలో వస్తోన్న మార్పులు క్యాన్సర్ కు దారి తీస్తున్నాయి. వైద్య రంగంలో విశేషమైన టెక్నాలజీ, మెడికల్ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ ఈ వ్యా
Read Moreవెహికిల్స్ చెక్ చేస్తుండగా.. కానిస్టేబుల్ను ఢీకొట్టిన కారు..
రాత్రివేళ డ్యూటీలో ఉన్న పోలీసులు రోడ్డు ప్రమాదాల్లో గురికావడం ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. విధి నిర్వహణలో ఉండగా వాహనాలు ఢీకొని కొందరు మృతిచెందగా.. మరిక
Read Moreఓం శాంతి.. పద్మశ్రీ అవార్డు గ్రహీత 'అమ్మ' కన్నుమూత
శక్తి దేవాలయాల గర్భగుడిలో మహిళలు పూజలు చేసుకునేందుకు వీలుగా విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన 'అమ్మ'గా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు బంగా
Read More‘పార్టీ విజయం కోసం పని చేయాలి’ : రాజేశ్
వనపర్తి, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని కర్నాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, స్థానిక జోనల్ ఇన్
Read More












