latest news

డీఎస్సీలో మహిళలకు హారిజంటల్ ​రిజర్వేషన్లు అమలు చేయాలి

హైదరాబాద్, వెలుగు: టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీలో మహిళలకు హారిజంటల్(సమాంతర) రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చే

Read More

బీఆర్ఎస్​ను బొంద పెడ్తం.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి

రేగొండ/మొగుళ్లపల్లి, వెలుగు: తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్​ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెడతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Read More

మళ్లీ అధికారంలోకి రాగానే దళితబంధు, గృహలక్ష్మి ; గండ్ర వెంకటరమణారెడ్డి

మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు :  ఎలక్షన్‌‌ కోడ్‌‌ కారణంగా దళితబంధు, గృహలక్ష్మి స్కీమ్‌‌లు నిలిచిపోయాయని భూపాలపల్ల

Read More

రజాకార్‌‌‌‌ సినిమా విడుదల ఆపండి.. సెన్సార్ బోర్డుకు సీపీఐ ఫిర్యాదు 

న్యూఢిల్లీ, వెలుగు: రజాకార్ సినిమాతో మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని, ఆ మూవీ విడుదలను నిలిపివేయాలని సీపీఐ నేతలు కోరారు. శుక్రవారం ఢిల్లీలో ఆ ప

Read More

పాలస్తీనాను విమర్శించిండని జాబ్​లోంచి తీసేసిన్రు

మనామ(బహ్రెయిన్): పాలస్తీనాకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినందుకు బహ్రెయిన్‌‌‌‌లో ఉంటున్న మనదేశ సంతతికి చెందిన డాక్టర్​ సునీల్​ రావు ఉద

Read More

డల్లాస్, ఇస్తాంబుల్ రోడ్లు ఎక్కడ?..అమలుకాని సీఎం కేసీఆర్ హామీలు

ఏండ్లుగా సిటీలో మారని రోడ్లు  విదేశీ తరహాలో వేస్తామని చెప్పి పట్టించుకోలే సీఆర్ఎంపీ మినహాఅంతటా డ్యామేజ్ రిపేర్లు కూడా సరిగా చేస్తలేరు

Read More

20 వేల మెజార్టీతో గెలుస్తా : బడే నాగజ్యోతి

తాడ్వాయి, వెలుగు : ములుగు నియోజకవర్గంలో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ బడే నాగజ్యోతి ధీమా

Read More

బెదిరింపులకు భయపడేది లేదు.. బీఎస్పీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, వెలుగు:  బీఆర్ఎస్ లీడర్ల బెదిరింపులకు భయపడేది లేదని, వారి అరాచకాలకు చరమగీతం పాడాలని సూర్యాపేట బీఎస్పీ అభ్యర్థి  జానయ్య యాదవ్ పిలు

Read More

బీసీ అజెండాతోనే ఎన్నికలకు పోతాం : లక్ష్మణ్  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అజెండాతోనే పోటీ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బ

Read More

ఎన్నికల్లో విధ్వంసానికి మావోయిస్టుల ప్లాన్

    మందుపాతరలు అమర్చి పోలీసులను చంపే కుట్ర      ఆరుగురు సానుభూతిపరులు అరెస్ట్  వెంకటాపురం, వెలుగు :

Read More

రైలు ప్రమాదంలో తండ్రీకూతుళ్ల దుర్మరణం

నిజామాబాద్, వెలుగు : కదులుతున్న ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో కూతురితో పాటు ఆమె తండ్రి కూడా చనిపోయాడు. నిజామాబాద్​ రైల్వే స్టేషన్​లో  శుక్రవారం సాయంత్ర

Read More

బల్దియా నిధులు స్వాహా కేసులో మరొకరు అరెస్ట్‌‌

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్‌‌ కార్పొరేషన్‌‌లో కమిషనర్‌‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ. 31 కోట్లు స్వాహా చేసిన కేసులో మరో వ్

Read More

జాబ్ పేరిట సైబర్ ​క్రిమినల్స్ ​మోసం..ఇంజినీరింగ్ ​స్టూడెంట్​ సూసైడ్

ఫోన్​చేసి ఉద్యోగం ఇస్తామని ఆఫర్​  ఫ్రెండ్​ దగ్గర అప్పు చేసి రూ.28 వేలు కట్టిన విద్యార్థిని   అప్పు చెల్లించకపోతే హాల్​టికెట్ ఆపు

Read More