latest news

విశాఖలో ఇన్ఫోసిస్ ప్రారంభం... ఐటీ హబ్ గా వైజాగ్ సిటి

విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం ( అక్టోబర్ 16)  కీలక ప్రకటన చేశారు. ఐటీ హిల్స్‌ వద్ద ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్

Read More

జంక్ ఫుడ్ కు అడిక్ట్ అయ్యారా.. ఇలా వదిలించుకోండి

ఆకలిగా అనిపించడం సాధారణ విషయమే. కానీ పదే పదే ఆకలిగా అనిపించడం వల్ల శరీరంలో క్యాలరీలు తీసుకోవడం పెరుగుతుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరి ఆహారంలో జంక్ ఫుడ్

Read More

ఆరు రోజుల బిడ్డ.. రూ.60 వేలకు అమ్మకం

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో తన ఆరు రోజుల మనవరాలిని పిల్లల అక్రమ రవాణా రాకెట్‌కు విక్రయించినట్లు ఓ మహిళపై ఆరోపణలు వచ్చాయి.  ప్రస్

Read More

కొత్త రాజధాని : డిసెంబర్ లో విశాఖకు సీఎం జగన్

త్వరలోనే విశాఖపట్నంకు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి స్పష్టం చేశారు. విశాఖ నుంచే పరిపాలన సాగబోతుందని చెప్పారు

Read More

చంద్రబాబు బెయిల్ పిటిషన్ మళ్లీ వాయిదా... ఏ కేసులో అంటే

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.

Read More

ధరణితో లక్షల ఎకరాలు మాయం.. : బీఆర్ఎస్ కారు.. బేకార్ : రాజ్ నాథ్ సింగ్

ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిందంటూ.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రక్

Read More

కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు చేరింది: రాజ్ నాథ్ సింగ్

జమ్మికుంట బహిరంగ సభలో కేసీఆర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని విమర్శించారు. త

Read More

ఎంత కోపం : క్యూలో రమ్మన్నాడు.. పానీపూరీ వ్యాపారిని కత్తితో పొడిచేశాడు

పానీపూరీ తినడానికి వచ్చి..వ్యాపారినే చంపేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. క్యూలో రమ్మన్నందుకు కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుకున్న వారిని కూడా చంపేస్తానంటూ

Read More

నన్ను సీఎంను చేస్తే.. సికింద్రాబాద్ని స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్

తనను సీఎంను చేస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం క

Read More

నో బుకింగ్స్ : చెన్నైలో ఓలా, ఉబర్ క్యాబ్స్ బంద్.. కారణాలు ఏంటీ..?

నగరంలో బైక్ - ట్యాక్సీ సేవలను నిషేధించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. దాంతో పాటు సిటీలో

Read More

రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న

Read More

గోల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.19 కోట్ల బంగారం సీజ్..

సినిమా ఫక్కీలో స్మగ్లింగ్..స్మగ్లర్ల కారువెనక పోలీసులు వాహనం.. అడవుల్లో వంకల తిరిగిన రోడ్ల మధ్య వెంబడిస్తూ నాటకీయంగా మూడు గంటల పాటు ఛేజింగ్..నాగ్పూర్

Read More

కాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి

సికింద్రాబాద్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి హరివర్ధన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ

Read More