lockdown
ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మోడీ ప్రసంగం.. లాక్ డౌన్ పై ప్రకటన!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ కట్టడి కోసం మార్చి 24న రాత్రి ప్రకటించిన దే
Read Moreబయటకొస్తే నాతో యమలోకానికి తీసుకెళ్తా
బహ్రయిచ్ : యూపీలో లాక్ డౌన్ టైమ్ లో బయటకు వస్తే తనతో తీసుకెళ్తానని యమధర్మరాజు హెచ్చరించారు. “నేను యమధర్మరాజును. కరోనా వైరస్ ను. మీరు రూల్స్ పాటించకుంట
Read Moreమే నాటికి అమెరికా ట్రాక్ లోకి వస్తది
హెల్త్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసి ఆశాభావం వాషింగ్టన్: కరోనా బారిన పడి విలవిలలాడుతున్న అమెరికాలో మే నెలలో పరిస్థితి కుదుటపడుతుందని, క్రమంగా అన్ని కార్యకలాప
Read Moreలాక్ డౌన్: ఆన్ లైన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల్లి ప్రథమ వర్థంతి
లాక్ డౌన్ కష్టాలు కేంద్ర మంత్రికి కూడా తప్పలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తన తల్లి అండాలమ్మ ప్రథమ వర్థంతిని సోమవారం(ఇవాళ) స్వగ్రామం రంగార
Read Moreఅస్సాం, మేఘాలయలో లిక్కర్ షాపులు రీఓపెన్
గౌహతి: కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా.. అస్సాం, మేఘాలయలో లిక్కర్ షాపులను రీఓపెన్ చేశారు. లిక్కర్ షాపులు, హోల
Read Moreఫ్లైట్ చార్జీలు మూడు రెట్లు పెరిగే చాన్స్
న్యూఢిల్లీ : లాడ్ డౌన్ ఎఫెక్ట్ ఫ్లైట్ తో ఫ్లైట్ చార్జీల మోత మోగనుంది. ఈ నెల 14 తర్వాత కేంద్రం లాక్ డౌన్ ఎత్తివేసినా… కొనసాగించినా ఆ తర్వాత కొన్ని రోజు
Read Moreఐటీలో ఉద్యోగాలకు కోత తప్పదు
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ వల్ల ఇండియా ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలకు కోత తప్పదని నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ అన్నారు. వర్క్
Read Moreలాక్ డౌన్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ కమిటీలు
కరోనా వైరస్ కారణంగా మరో 15 రోజులు కొనసాగే లాక్ డౌన్లో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర
Read Moreమహారాష్ట్రలో 2 వేలకు చేరువలో కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజులోనే 221 మందికి వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 1982 చేరినట్లు ఆ రాష్ట్ర
Read Moreలాక్ డౌన్ ఎఫెక్ట్: కొడుకు చేత షేవ్ చేయించుకున్న కేంద్ర మంత్రి
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంది. దీంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, పొలిటిషియన్లు ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి.
Read Moreరోజుకు 15 వేల కరోనా టెస్టులు.. 13 దేశాలకు క్లోరోక్విన్
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,86,906 కరోనా టెస్టులు చేసినట్లు భారత మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) తెలిపింది. రోజువారీ ఆరోగ్య శాఖ మీడియా స
Read Moreఆహార ధాన్యాలకు కొరత లేదు
న్యూఢిల్లీ : దేశంలో ఆహార ధాన్యాలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్టర్ రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. 9 నెలలకు సరిపడ ఆహ
Read Moreమాస్క్ ధరించమని చెప్పినందుకు పోలీసులతో గొడవపడ్డ విదేశీ మహిళ
న్యూ ఢిల్లీ : లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా.. మాస్క్ వేసుకోమని మంచి చెప్పినందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగింది ఓ మహిళ. ఈ ఘటన ఢిల్లీల
Read More












