Medak
మీ డబ్బు బ్యాంకుల్లో మురిగిపోతుంది..వెంటనే వెళ్లి తెచ్చుకోండి
కష్టపడి సంపాదించిన సొమ్మును దాచుకోవడానికి సురక్షితమైన మార్గం బ్యాంకులే. కానీ దాచిన సొమ్మును మరిచిపోవడమో, లేదా ఖాతాదారుడు అకాల మరణం చెంది ఆ విషయం కుటుం
Read Moreమహిళలు వ్యాపార రంగంలో ముందుకు రావాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
మహిళలు వ్యాపార రంగంలోకి ముందుకు రావాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొ
Read Moreమెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల అమూల్యమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతున్నందున రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉం
Read Moreమెదక్ లో సిమ్ కార్డు మార్చి రూ.91,500 చోరీ
మెదక్ టౌన్, వెలుగు : ఫోన్ మాట్లాడతానని ఓ వ్యక్తి వద్ద నుంచి గుర్తు తెలియని మరో వ్యక్తి ఫోన్ తీసుకొని సిమ్ కార్డును మార్చివేసి డబ్బులు అపహరిం
Read Moreతాగిన మైకంలో భార్యను కొట్టి చంపిన భర్త
సంగారెడ్డి జిల్లా ఆమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి వడక్ పల్లి గ్రామ శివారులో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో నిజామాబాద్ కు చెందిన బానోతు రాజు (48
Read Moreఅడవిలో అందాల విడిది .. ప్రారంభానికి సిద్ధమైన నర్సాపూర్ ఎకో పార్క్
రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు ... ఆధునిక 42 కాటేజీలు ఆకట్టుకునేలా స్విమ్మింగ్ పూల్ లు ఆహ్లాదం కలిగించేలా గ్రీనరీ త్వరలో ప్రారంభించనున్న
Read Moreట్రాన్స్ ఫార్మర్ మంజూరు కోసం లంచం..రూ. 21 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెదక్ డీఈ
మెదక్, వెలుగు: ట్రాన్స్&
Read Moreమెదక్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాహుల్రాజ్
ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా త
Read Moreమిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం
మెదక్ టౌన్, వెలుగు: హవేలీ ఘనపూర్ మండలంలోని జక్కన్నపేట పంపింగ్ స్టేషన్లో మోటార్లు చెడిపోవడం వల్ల మండలంలోని 32 గ్రామాలతో పాటు మెదక్ మండలంలోని 2 గ్ర
Read Moreతెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా లెక్కల్లో చూపని నగదు సీజ్
తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. లంచాలకు మరిగిన ప్రభుత్వ అధికారుల భరతం పడుతోంది. నిన్నటి వరకు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలపై సోదాలు చేసిన ఏస
Read Moreమిర్చికి తెగుళ్లు.. పంటను దున్నిన రైతు
మానవపాడు, వెలుగు: అధిక వానలు, తెగుళ్లతో దిగుబడి రాకపోవడంతో మిర్చి పంటను రైతులు దున్నుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మూలపాడు మండలం నారాయణపురం గ్రామాన
Read Moreసిద్దిపేట జిల్లాలో మతాంతర వివాహం: అబ్బాయి తల్లిని చంపిన అమ్మాయి తండ్రి
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. తన కూతురిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే కోపంతో యువకుడి తల్లిపై దాడి
Read Moreట్రిపుల్ ఆర్ నార్త్ అలైన్మెంట్లో నో చేంజ్! 6 లేన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..జనవరి నుంచి వర్క్ స్టార్ట్
రోడ్డు పొడవు అంతే..వెడల్పు మాత్రమే పెరుగుతున్నది 4 లేన్ల నుంచి 6 లేన్ల రోడ్డుగా మార్పు.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ జనవరి నుంచి వర్క్
Read More












