
Medak
కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయనికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న
Read Moreభక్తులతో సందడిగా మారిన మెదక్ చర్చి
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్చార్జి శాం
Read Moreసర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు: జిల్లాలోని సర్కార్ దవాఖానలు మెరుగైన వైద్య సేవలకు నిలయాలుగా మారాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేట మండలంలో విస్తృత
Read Moreమంత్రి వివేక్ వెంకటస్వామికి .. సిద్దిపేట కాంగ్రెస్ నేతల సన్మానం
సిద్దిపేట, వెలుగు: మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నేత సాకి ఆనంద్ నేతృత్వంలో కలిశారు. ఆ
Read Moreబడులు తెరిచే రోజే స్టూడెంట్స్ కు.. టెక్స్ట్బుక్స్, యూనిఫామ్స్
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు తెరుచుకోనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమ
Read Moreమతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి : చుక్క రాములు
మెదక్ టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని, దీనికి సంబంధించి తలపెట్టిన జులై 9న దేశ వ్యాప్త సమ
Read Moreక్రాప్ లోన్ టార్గెట్ రూ.3,404 కోట్లు .. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక
2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 14.5 శాతం పెంపు గతంలో 88.41 శాతమే పంపిణీ ఈ సారైనా పూర్తిస్
Read Moreపోతిరెడ్డిపల్లిలో రద్దు చేసిన పట్టాలు పునరుద్ధరించాలి : అందె అశోక్
చేర్యాల, వెలుగు: పోతిరెడ్డిపల్లిలో దళితులకు కేటాయించిన భూములకు సంబంధించి రద్దు చేసిన పట్టాలను పునరుద్ధరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశో
Read Moreఅధికారుల అండతో మా ప్లాట్లు కబ్జా చేసిన్రు .. సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం
సిద్దిపేట టౌన్, వెలుగు: కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను అధికారుల అండతో కాంగ్రెస్ నాయకుడు ఆలకుంట మహేందర్ కబ్జా చేసి, తమపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని
Read Moreరాష్ట్రస్థాయి కిసాన్ మేళా ఏర్పాట్లు పరిశీలన : డీఏవో రాధిక
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిసాన్ మేళా ఏర్పాట్లను డీఏవో ర
Read Moreజిన్నారం మండలంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు దానం
సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామానికి చెందిన పార్థసారథి రెండు రోజుల క్రితం జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామం వద్ద రోడ్డు ప్ర
Read Moreఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారం : కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి వెలుగు: ఇందిరమ్మ ఇండ్లతో పేదల కల సాకారమవుతుందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలో అదనపు కలెక్టర్ గరిమా
Read Moreజహీరాబాద్ పట్టణంలోని .. హనుమాన్ మందిర ప్రాంగణంలో రక్తదాన శిబిరం
జహీరాబాద్, వెలుగు: మహేశ్ నవమి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని మార్వాడీ హనుమాన్ మందిర ప్రాంగణంలో మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహి
Read More