
Medak
పెద్ద కోడూరు గ్రామంలో .. జులై 8న పోలీస్ వెహికల్స్ విడిభాగాల వేలం : సీపీ. డాక్టర్ బి. అనురాధ
సిద్దిపేట రూరల్, వెలుగు: ఈ నెల 8న పోలీస్ వెహికల్స్ విడిభాగాలను వేలం వేయనున్నట్లు సీపీ. డాక్టర్ బి. అనురాధ తెలిపారు. పెద్ద కోడూరు గ్రామ శివారులోని సీఎఆ
Read Moreమెదక్ పట్టణాన్ని సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రూ.3.65 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన మెదక్, వెలుగు: మెదక్ పట్టణాన్ని సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మైన
Read Moreపాశమైలారంలో శిథిలాల తొలగింపునకు మరో రెండు రోజులు .. ఎస్పీ నేతృత్వంలో పనిచేస్తున్న రెస్క్యూ టీం
హెల్ప్ లైన్, హెల్ప్ డెస్క్ ద్వారా సహాయక చర్యలు సంగారెడ్డి, వెలుగు: పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో స
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి : కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: గురుకుల హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట
Read Moreహుస్నాబాద్ ప్రాంతాన్ని కరీంనగర్ జిల్లాలో కలపాలి : ఖమ్మం వెంకటేశం
కోహెడ, వెలుగు: కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం కోరారు.
Read Moreగజ్వేల్ సెగ్మెంట్లో 2938 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు : తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్, వెలుగు: పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట న
Read Moreసిద్దిపేట మున్సిపాల్టీలో సౌర వెలుగులు .. మొదటి దశలో రెండు చోట్ల ప్లాంట్ల ఏర్పాటు
డీపీఆర్ రూప కల్పనలో అధికారులు సోలార్ పవర్ తో విద్యుత్ బిల్లులకు చెక్ సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాల్టీలో సోలార్ పవర్ ప్ల
Read Moreఆదివాసీ హక్కుల కోసం పోరాడుదాం : సర్మెడీ కుర్సెంగ మోతీరాం
దహెగాం, వెలుగు: ఆదివాసీ హక్కుల కోసం పోరాడుదామని రాజ్గోండ్సేవా సమితి గొండ్వానా పంచాయతీ రాయిసెంటర్ జిల్లా కమిటీ సర్మెడీ కుర్సెంగ మోతీరాం పిలుపునిచ్చ
Read Moreపాశమైలారం ఘటన.. 37కు చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు
సంగారెడ్డి: పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 37కు చేరింది. మంగళవారం రాత్రి వర్షం కారణంగా సహాయక చర్యలు నిలిచిపోగా..బుధవార
Read Moreపాశమైలారం ఘటన: సిగాచీ యాజమాన్యంపై సీఎం ఆగ్రహం.. 24 గంటలైనా స్పందించరా..?
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేవం
Read Moreమంత్రి వివేక్ను కలిసిన పఠాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని పఠాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కలిశారు. శనివారం
Read Moreమెదక్ జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజానికి ఉద్యమించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  
Read Moreసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసిన జిన్నారం రైతులు
జిన్నారం, వెలుగు: రైతు మహాధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి రైతు భరోసా నిధులను వేసిందని జిన్నారం రైతులు అన్నారు. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
Read More