Medak
4 రోజుల పాటు జహీరాబాద్ – బీదర్ మధ్య రాకపోకలు బంద్
ఇవాళ్టి (డిసెంబర్ 29) నుంచి జనవరి 1వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు జహీరాబాద్ నుంచి బీదర్ మధ్య రాకపోకలు బంద్ కానున్నాయి. రైల్వే గేటు మరమ్మతుల
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
సంగారెడ్డి (హత్నూర)/సంగారెడ్డి టౌన్, వెలుగు : అక్రమంగా ల్యాండ్ తీసుకొని డబుల్ బెడ్ రూమ్ కడుతున్నారనే మనస్థాపంతో సూసైడ్ చేసుకున్న నందీశ్వర్ కుటుంబానిక
Read Moreహుస్నాబాద్లో ‘డబుల్’ ఇండ్లు పంపిణీకి రెడీ..
సిద్దిపేట/కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో డబుల్బెడ్రూమ్ఇండ్ల లిస్టుపై లొల్లి జరుగుతోంది. వచ్చిన మొత్తం దరఖాస్తులను
Read Moreహత్యకు గురైన జడ్పీటీసీ ఊరిలో ఉద్రిక్తత
చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లాలో సోమవారం ఉదయం మార్నింగ్వాక్లో హత్యకు గురైన చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియల సందర్భంగా ఉద్రిక్తత చోటుచ
Read Moreగుర్జకుంటలో ఉద్రిక్తత.. నిందితుడి ఇంటిపై రాళ్ల దాడి
దుండగుల చేతిలో హత్యకు గురైన జెడ్పీటీసీ శెట్టే మల్లేశం మృతదేహాన్ని స్వస్థలం సిద్దిపేట జిల్లా గుర్జకుంట గ్రామానికి తరలించారు. మల్లేశం హత్య నేపథ్యంలో గ్ర
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
కంగ్టి, వెలుగు : బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ కురుమ కాలే రాజు తన అనుచరులతో కలిసి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వైస్ ప్రె
Read Moreసిద్దిపేటలో మూడు నెలలుగా ఆఫీస్లోనే 3 వేల స్మార్ట్ కార్డులు
సిద్దిపేటలో మూడు నెలలుగా పెండింగ్.. ఆఫీస్లోనే 3 వేల స్మార్ట్ కార్డులు పోస్టల్ శాఖకు బకాయిలు చెల్లించకపోవడమే కారణం చేతివాటాన్ని 
Read Moreతన భూమిని లాక్కుంటున్నారని యువకుడి అఘాయిత్యం
సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం బోర్పట్లలో విషాదం చోటుచేసుకుంది. తన భూమిని లాక్కుంటున్నారని మనస్థాపంతో నందిశ్వర్ అనే యువకుడు ఆత్యహత్య చేసుకున్నాడ
Read Moreభక్తులతో కిక్కిరిసిన మెదక్ కెథడ్రల్ చర్చి
మెదక్, వెలుగు : మెదక్ కెథడ్రల్చర్చి భక్తులతో కిక్కిరిసిపోయింది. పండుగకు ఆదివారం కలిసి రావడంతో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో
Read Moreస్కూటీపై వెళుతూ గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
సంగారెడ్డి జిల్లా: నారాయణఖేడ్ పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్కూటీ పై వెళుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. కంగ్తి మండలం దామరగిద
Read Moreప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి..
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒడిశాలో ఓ ఇసుక కళాకారుడు 1500 కిలోల టమోటాలతో శాంతా క్లాజ్ శిల్పాన్ని సృష్టించాడు. ఈ చిత్ర
Read Moreపురిటినొప్పులతో నడిరోడ్డుపైనే ప్రసవం
సంగారెడ్డి జిల్లా: నవమాసాలు నిండిన నిండు గర్భిణిని కుటుబ సభ్యులు కాన్పు కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పురిటి నొప్పులతో నడిరోడ్డుపైనే మగబిడ్డక
Read Moreక్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన మెదక్ చర్చి
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబైంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఆసియాలోనే అతిపెద్ద చర్చి అయిన మెదక్ చర్చి రంగు రంగుల విద్యుత్ దీపాల ధగధగలతో మెరిసిపోతో
Read More












