
Medak
ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాలలో 8,654
Read Moreరామాయంపేటలో పత్తి కొనుగోలు కేంద్రం పెట్టాలె
ఎట్టకేలకు మెదక్ జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం కొన్ని ప్రాంతాలకు ఓకే.. మరికొన్ని మండలాలకు అవే ఇబ్బందులు.. ఇంకో కేంద్రం పెట్
Read Moreఐఎంఎఫ్ఎల్ డిపో వేలంలో రూ. 60 లక్షలు పలికిన హమాలీ పోస్టు
మెదక్/కొల్చారం, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ. లక్షలు ఖర్చయ్యాయనడం తరచూ వింటుంటాం. కానీ మెదక్జిల్లాలో హమాలీ పోస్టు కోసం ఓ వ్యక్తి రూ.60 లక్షలు ఇచ్
Read Moreపీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించనున్న మోడీ
మెదక్, వెలుగు: రైతులు పలుచోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా పంటల సాగుకు అవసరమైన వివిధ రకాల సేవలన్నీ ఒకే గొడుగు కిందకు చేర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టి
Read Moreసీఎం ఇలాకాలో రోడ్డు దాటడానికి విద్యార్థుల ఇబ్బందులు
సిద్దిపేట జిల్లా: సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రోడ్డు దాటడానికి స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్గల్ మండలంలోని సీతారాంప
Read Moreభూపరిహారం తక్కువ ఇస్తున్నారంటూ రైతుల ఆగ్రహం
సిద్దిపేట జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెక్కుల పంపిణీ కోసం వచ్చిన అధికారులను నిర్వాసితులు పంచాయతీ కార్యాలయంలోనే నిర్వాసిత
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
దుబ్బాక, వెలుగు: తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్లో చేపలు పెంచుకోవడానికి మత్స్యకారులకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్ ర
Read Moreటైం ఇయ్యని సీఎం..ప్రారంభంకాని సంగారెడ్డి మెడికల్ కాలేజ్
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభం కోసం ఎదరుచూపులు తప్పడం లేదు. జిల్లాకు కొత్తగా మంజూరు చేసిన మెడికల్ కాలేజీకి మెడికల్ కౌన్
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో పోడు భూముల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ లోకల్ బాడీ అడిషనల్కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళ వా
Read Moreవానలు పడుతుండటంతో ఆందోళనలో రైతులు
టార్పలిన్లు జాడలేవు.. గన్నీ బ్యాగుల ముచ్చటేలేదు మెదక్, వెలుగు: వరి కోతలు మొదలై వడ్లు వస్తున్నాయి. రెండు రోజులుగా వానలు పడుతుండటంత
Read Moreపేదల భూములు గుంజుకుని రీజనల్ రింగ్రోడ్డు కోదండరాం
కొండాపూర్/సంగారెడ్డి టౌన్, వెలుగు: పేదల భూములు గుంజుకుని రీజనల్ రింగ్రోడ్డు వేయడం కరెక్ట్ కాదని టీజేఎస్అధ్యక్షుడు ప్రొ.కోదండరాం చెప్పారు. సీఎం కేస
Read Moreరాష్ట్రవ్యాప్తంగా మరోసారి రోడ్డెక్కిన వీఆర్ఏలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల ఆందోళన కొనసాగుతోంది. ఇవాళ 78వ రోజు సందర్భంగా తహసీల్దార్ ఆఫీసులకు తాళాలు వేసి నిరసనలు తెలియజేశారు. పే స్కేల్, వార
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గుమ్మడిదల మండల ప
Read More